Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నేను హిందువును అయినందుకే వివక్ష

నేను హిందువును అయినందుకే వివక్ష

అమెరికా పట్ల నా నిబద్ధతపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. నేను హిందువును కాబట్టే ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. హిందూయేతర నేతలను ఇలా ప్రశ్నించగలరా? భారతదేశానికి ప్రజలు ఎన్నుకున్న ప్రధాని మోదీ. అటువంటి వ్యక్తిని ఒబామా, ట్రంప్‌, హిల్లరీ కలిసినట్లే నేనూ కలిశా. దీని ఆధారంగా...

read more
ఆస్ట్రేలియాలో ముగ్గురు తెలుగువారి మృతి

ఆస్ట్రేలియాలో ముగ్గురు తెలుగువారి మృతి

ఆస్ట్రేలియాలోని మోనో బీచ్‌లో గల్లంతైన ముగ్గురు తెలుగు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు నల్గొండ జిల్లాలోని మన్యం చెల్కకు చెందిన గౌసుద్దీన్‌(45), అతని అల్లుడు జునేద్‌(28)లు కాగా, మరో వ్యక్తి హైదరాబాద్‌ బీహెచ్‌ఈఎల్‌ ప్రాంతానికి చెందిన రాహత్‌(35)లు ఉన్నారు. వీరిలో...

read more
అమెరికన్ ఫోర్బ్స్ జాబితాలో ప.గో అమ్మాయి.. 75 దేశాలతో పోటీపడి…

అమెరికన్ ఫోర్బ్స్ జాబితాలో ప.గో అమ్మాయి.. 75 దేశాలతో పోటీపడి…

ప్రతిష్టాత్మక మేగజైన్ ఫోర్బ్స్‌లో ఆంధ్రా అమ్మాయి మెరిసింది. అమెరికన్ ఫోర్బ్స్ మేగజైన్‌ అండర్ -30 శాస్త్రవేత్త విభాగంలో ఆమెకు చోటుదక్కింది. ఆ అమ్మాయి పేరు మేఘన. ఊరు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి. నవంబరు నెలలో ప్రచురించిన ఫోర్బ్స్ మేగజైన్‌లో ఆమె ఈ ఘనతను సాధించింది. గత...

read more
“టీఆర్‌ఎస్ మిషన్” పేరుతో ఎన్నికల ప్రచార కార్యాలయం

“టీఆర్‌ఎస్ మిషన్” పేరుతో ఎన్నికల ప్రచార కార్యాలయం

తెలంగాణ రాష్ట్రం‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ విభాగం వినూత్నంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం "టీఆర్‌ఎస్ మిషన్" పేరుతో లండన్‌లో ప్రత్యేక ప్రచార కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్...

read more
అమెరికా అణుశక్తి విభాగం చీఫ్‌గా రీటా

అమెరికా అణుశక్తి విభాగం చీఫ్‌గా రీటా

 భారత సంతతికి చెందిన రీటా బరన్వాల్‌ త్వరలో అమెరికా అణుశక్తి విభాగం అధిపతి కానున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత వారం ఈమెను ఈ పదవికి నామినేట్‌ చేశారు. ఈ ప్రతిపాదనపై సెనెట్‌ ఆమోదముద్ర వేస్తే రీటా ఇంధన విభాగం అసిస్టెంట్‌ సెక్రటరీ హోదాలో నియమితులవుతారు. ఈ హోదాలో అణు...

read more
సౌదీలో ఘోరం.. తీరని శోకం మిగిల్చి..

సౌదీలో ఘోరం.. తీరని శోకం మిగిల్చి..

ఉపాధి కోసం విదేశానికి వెళ్లిన వారి ఊపిరి ఆగిపోయింది. రెండు కుటుంబాల్లో తీరని శోకమే మిగిలింది. సౌదీ అరేబియాలోని ఒక ప్రైవేట్‌ కంపెనీలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు సజీవ దహనమయ్యారు. నందిపేట మండలం లక్కంపల్లి గ్రామానికి చెందిన బొంత...

read more
డల్లాస్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

డల్లాస్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

మహాత్మాగాంధీ 149వ జయంతి వేడుకలు అమెరికాలో ఘనంగా జరిగాయి. మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌(ఎమ్‌జీఎమ్‌ఎన్‌టీ) ఆధ్వర్యంలో డల్లాస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ ప్లాజాలో 'గాంధీ పీస్‌ వాక్‌' నిర్వహించారు. చిన్నా పెద్దా తేడాలేకుండా టీషర్టులు, టోపీలు ధరించి...

read more
సాంకేతిక స్వాప్నికుడు.. సుందర్‌పిచాయ్‌

సాంకేతిక స్వాప్నికుడు.. సుందర్‌పిచాయ్‌

సాంకేతికతను కొత్త పుంతలు తొక్కిస్తూ అంతర్జాలాన్ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకునేలా చేస్తోంది ప్రముఖ సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌. ఈ ప్రతిష్టాత్మక సంస్థకు ఈ సీఈవోగా సుందర్‌ పిచాయ్‌ అనే ఓ భారతీయుడు ఎంపిక కావడం భారతీయుల్లో ఆనందాన్ని నింపింది. ప్రపంచంలోనే అత్యధిక వేతనం...

read more
కేరళ కుట్టి ఉద్యమానికి సోషల్‌ ప్రోగ్రెస్‌ ‘ఆస్కార్‌’

కేరళ కుట్టి ఉద్యమానికి సోషల్‌ ప్రోగ్రెస్‌ ‘ఆస్కార్‌’

బ్రిటన్‌ బాలికలకు ఉచిత సానిటరీ న్యాప్‌కీన్స్‌ కోసం గొంతెత్తిన భారతీయ యువతి ’ఇది ప్రతి స్త్రీ జీవితంలో అనుభవమయ్యే పునరుత్పత్తి పునాది ప్రక్రియ. కానీ ఏ దేశంలోనైనా చర్చించడానికి ససేమిరా ఇష్టపడని విషయం కూడా ఇదే. రక్తస్రావమనే అత్యంత సహజక్రియకి స్త్రీలంతా...

read more
గడువు ముగిస్తే ఇక బయటకే  1 నుంచి అమెరికాలో  కొత్త నిబంధన అమలు

గడువు ముగిస్తే ఇక బయటకే 1 నుంచి అమెరికాలో కొత్త నిబంధన అమలు

చట్టపరమైన గడువు ముగిసినా తమ దేశంలోనే ఉంటున్న విదేశీయులను.. బయటకు పంపించేందుకు అమెరికా సిద్ధమైంది. ఇందుకు వీలు కల్పించే కొత్త నిబంధనను అక్టోబర్‌ 1 నుంచి అమలు చేయనుంది. దీని ప్రకారం వీసా స్థితి మార్పు, పొడగింపు వంటి అభ్యర్థనలు తిరస్కరణకు గురవడంతో.. అమెరికాలో ఉండే గడువు...

read more