Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రూపాయి 47పైసలు పతనం

రూపాయి 47పైసలు పతనం

దేశీయ కరెన్సీ రూపాయి నష్టాలతోప్రారంభమైంది. డాలరు పుంజుకోవడంతో సోమవారం రుపా 47పైసలు క్షీణించి 69.82 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. గురువారం 25పైసలు ఎగిసిన రూపాయి 69.35 వద్ద ముగిసింది. మరోవైపు అంతర్జాతీయ క్రూడ్‌ ధరలు2.5 శాతం పెరిగింది. బ్యారెల్‌ చమురు ధర 73.77వదంద 5...

read more
అద్భుతమైన రియల్‌మి 3 ప్రొ వచ్చేసింది

అద్భుతమైన రియల్‌మి 3 ప్రొ వచ్చేసింది

ఒప్పో తన సబ్‌ బ్రాండ్‌ రియల్‌మి ద్వారా మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. రియల్‌ మి 3 ప్రో ను ఇవాళ (సోమవారం, ఏప్రిల్‌ 22) ఢిల్లీలో లాంచ్‌ చేసింది. రియల్‌ మి2 ప్రొకి కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను అంచనాలకు కనుగుణంగానే రూ. 13,999గా నిర్ణయించింది....

read more
జెట్‌పై బ్యాంకుల కసరత్తు

జెట్‌పై బ్యాంకుల కసరత్తు

రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్‌ రంగ జెట్‌ ఎయిర్‌వేస్‌ను గట్టెక్కించడంపై బ్యాంకులు కసరత్తు కొనసాగిస్తున్నాయి. సంస్థను పునరుద్ధరించే దిశగా త్వరలోనే మరిన్ని నిధులు సమకూర్చే అవకాశాలపై చర్చలు జరుపుతున్నాయి. సీనియర్‌ ప్రభుత్వాధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. జెట్‌...

read more
కేంద్రం సంచలన నిర్ణయం

కేంద్రం సంచలన నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముంబై చీఫ్‌కు భారీ షాక్‌ ఇచ్చింది. ఈడీ స్పెషల్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్యుజిటివ్‌ వ్యాపారవేత్త పీఎన్‌బీ స్కాం నిందితుడు నీరవ్ మోదీ కేసును...

read more
30 కోట్లు దాటిన జియో చందాదారులు

30 కోట్లు దాటిన జియో చందాదారులు

రిలయన్స్‌ జియో చందాదారుల సంఖ్య 30 కోట్లను అధిగమించింది. కార్యకలాపాలు ఆరంభించిన రెండున్నరేళ్లలో ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. మార్చి 2న ఇది సాధ్యమైనట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్‌ సీజన్లో 30 కోట్ల యూజర్ల మార్క్‌పై కంపెనీ టెలివిజన్‌ ప్రకటనలు...

read more
3.19 శాతానికి టోకు ధరల సూచీ

3.19 శాతానికి టోకు ధరల సూచీ

భారత్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చి మాసంలో 3.18గా నమోదైంది. ఇంధన ధరలు, ప్రామాణిక వస్తువుల ధరలు పుంజుకోవడంతో మార్చి నెలలో పెరుగుదలను నమోదు చేసింది. ఫిబ్రవరిలో ఇది 2.93గా ఉంది. మార్చి, 2018లో ఇది 2.74 శాతంగా ఉంది. మార్చినెలకు సంబంధించిన...

read more
ఎయిర్‌టెల్‌ రూ.7,200 కోట్ల గ్యారంటీ ఇవ్వాలి

ఎయిర్‌టెల్‌ రూ.7,200 కోట్ల గ్యారంటీ ఇవ్వాలి

భారతీ ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ సర్వీసెస్‌(టీటీఎస్‌ఎల్‌) విలీనానికి టెలికం డిపార్ట్‌మెంట్‌(డాట్‌) ఆమోదం తెలిపింది. అయితే భారతీ ఎయిర్‌టెల్‌ రూ.7,200 కోట్ల బ్యాంక్‌ గ్యారంటీని ఇవ్వాలని షరతు విధించామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వన్‌టైమ్‌ స్పెక్ట్రమ్‌ చార్జీల...

read more
వచ్చే ఐదేళ్లలో కోటి ఎంఎస్‌ఎంఈ ఉద్యోగాలు

వచ్చే ఐదేళ్లలో కోటి ఎంఎస్‌ఎంఈ ఉద్యోగాలు

వచ్చే నాలుగైదేళ్లలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) కంపెనీలు ఒక కోటికిపైగా ఉద్యోగాలను సృష్టించనున్నాయని నోమురా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తన నివేదికలో వెల్లడించింది. మధ్యతరగతి వర్గాలు పెరగడం, ఖర్చు చేయదగ్గ ఆదాయాల్లో వృద్ధి వెరశి భారత్‌ను వినియోగానికి ఆకర్షణీయ...

read more
జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనేవారే లేరా?

జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనేవారే లేరా?

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. ఒక వైపు తమ వేతన బకాయిలు చెల్లించకపోతే విధులను హాజరుకామని తేల్చి చెప్పిన పైలట్లు తాజాగా జెట్‌ ఎయిర్‌వేస్‌కు లీగల్‌ నోటీసులిచ్చారు. వేతన బకాయిలను ఈనెల 14 లోగా...

read more
మహీంద్రాతో ఫోర్డ్‌ జాయింట్‌ వెంచర్‌

మహీంద్రాతో ఫోర్డ్‌ జాయింట్‌ వెంచర్‌

భారత మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకోవడం కష్టతరంగా మారుతుండటంతో విదేశీ ఆటోమొబైల్‌ కంపెనీలు క్రమంగా కార్యకలాపాలు తగ్గించుకుంటున్నాయి. అమెరికన్‌ సంస్థ జనరల్‌ మోటార్స్‌ .. భారత్‌లో కార్యకలాపాలను తగ్గించుకోవడంతో పాటు దేశీయంగా కార్ల విక్రయాలు నిలిపివేసింది. తాజాగా అదే...

read more