
ఉద్యోగాల్లో కోత్త కోణం సరికొత్త పని…, నైపుణ్యాలకు పెద్దపీట మార్పునకు సిద్ధం అయితేనే అవకాశం
క్లర్క్, ఆఫీస్ అసిస్టెంట్, ఎగ్జిక్యూటివ్, మేనేజర్, ఇంజినీర్, శాస్త్రవేత్త... ఇవన్నీ ఇప్పటి ఉద్యోగాలు. కానీ సత్వర ఆర్థికాభివృద్ధికి తోడు శాస్త్ర- సాంకేతిక రంగం బహుముఖంగా విస్తరిస్తున్న పరిస్థితుల్లో సమీప భవిష్యత్తులో ఉద్యోగాల తీరుతెన్నులు సమూలంగా మారిపోనున్నాయి....
read more
ఏడాదికి 83 లక్షల జీతం!
ఉచిత ప్రపంచయానం.. రిసార్టుల్లో రాజభోగాలు మెక్సికోకు చెందిన విదాంతా గ్రూపు నోటిఫికేషన్ న్యూఢిల్లీ: మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా? అన్ని దేశాలు తిరుగుతూ విభిన్న సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవాలని ఉందా? దేశ దేశాల రుచులు ఆస్వాదించాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం...
read more
పబ్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే ఆ కేసులు..
లండన్ : పబ్లు, క్లబ్లు, బార్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆల్కహాల్ సంబంధిత ఎమర్జెన్సీ కేర్, తీవ్ర అనారోగ్యాలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని తాజా అథ్యయనం వెల్లడించింది. జర్నల్ అడిక్షన్లో ప్రచురితమైన అథ్యయనం ప్రకారం మద్యం విక్రయించే రెస్టారెంట్లు...
read more
వివాహితతో ఫేస్బుక్ చాటింగ్ ప్రాణం తీసింది!
వివాహితతో చాటింగ్ తెచ్చిన ముప్పు ఆమె భర్తకు తెలిసిన వ్యవహారం స్నేహితుల సాయంతో హత్య హతుడు పురోహితుడు కృష్ణలంక (విజయవాడ తూర్పు) : ఫేస్బుక్ పరిచయం ఓ నిండు ప్రాణాన్ని బలికొనగా.. భార్య బిడ్డలను అనాథలను చేసింది. వివరాల్లోకి వెళితే..కృష్ణలంక మెట్లబజార్కు చెందిన లంక...
read more
ఉద్యోగం ‘పట్టా’ల్సిన విధం!
‘‘దేశంలో 80-90శాతం విద్యార్థులకు ఉద్యోగం సంపాదించడానికి అవసరమైన నైపుణ్యం ఉండడంలేదు. దీనికి విద్యావ్యవస్థలోని లోపాలే కారణం.’’ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్య ఇది. ఈ మాటల్లో అతిశయోక్తి ఏమీలేదు. నాలుగేళ్లు ఇంజనీరింగ్ చేస్తారు. మేనేజ్మెంట్ కోర్సులు చేసేసి...
read more
ఈ డ్రగ్స్ వాడేస్తున్నారు..
సోషల్మీడియాలో మునిగితేలుతున్న టీనేజర్లు స్మార్ట్ఫోన్లు అతిగా వాడుతుండటంతో డిప్రెషన్, యాంగ్జైటీలకు లోనవుతున్నారు. ఈ రుగ్మతలను వదిలించుకునే క్రమంలో వారు ప్రమాదకర ధోరణిలో వెళుతున్నారు. వైద్యులను సంప్రదించే సమయం లేదంటూ యువత సొంతవైద్యానికి దిగుతుండటంతో పలు అనర్ధాలు...
read more
బీటెక్ విద్యార్థులకు బంపర్ ఆఫర్
బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బీటెక్ విద్యార్థుల ఫెలోషిప్ పథకంపై కేంద్రం శరవేగంగా కదులుతోంది. అత్యుత్తమ ప్రతిభగల వెయ్యి మంది బీటెక్ విద్యార్థులకోసం ఉద్దేశించిన పీఎం రీసెర్చ్ ఫెలోషిప్స్(పీఎంఆర్ఎఫ్) పథకానికి కేబినెట్ ఆమోదం లభించింది. విదేశాల్లో...
read more
ప్రకృతి సేద్య యోధుడు
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో యడ్లపల్లి వెంకటేశ్వరరావు రైతు నేస్తం శిక్షణా సంస్థను ఏడాదిన్నర క్రితం ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులు ప్రతి ఆదివారం ఈ శిక్షణా కేంద్రంలో పాల్గొంటున్నారు. వ్యవసాయ, అనుబంధ శాఖలకు చెందిన వివిధ రంగాల్లోని...
read more
డ్రాగన్ ఫ్రూట్ రుచులు
మిర్యాలగూడకు చెందిన రైతు, ఐరన్ సిండికేట్ వ్యాపారి యాదగిరి వ్యాపార రీత్యా థాయిలాండ్ వెళ్లారు. అక్కడ డ్రాగన్ఫ్రూట్ రుచి చూశారు. ఎన్నో పోషకాలున్న ఈ పండును తెలంగాణ గడ్డపై పండించాలనుకున్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామశివారులోని తన పొలాన్ని...
read more
పేదరికం నుంచి ప్రతిభావంతుడిగా..
తండ్రి కష్టాలను చూసి పేద కుటుంబంలో పుట్టిన ఆ యువకుడు చలించిపోయాడు. బాగా చదువుకుని అత్యుత్తమ స్థాయికి చేరుకోవాలనుకున్నాడు. ఆత్మవిశ్వాసంతో శ్రమే ఆయుధంగా కష్టపడ్డ ఆ యువకుడు 24 ఏళ్ల చిన్నవయసులోనే స్విట్జర్లాండ్లోని క్రెడిట్ స్విస్ బ్యాంక్ అసిస్టెంట్ వైస్...
read more