
భారత తీర ప్రాంతంలో హై అలర్ట్
శ్రీలంకలో మరణహోమం నేపథ్యంలో భారత కోస్ట్ గార్డ్ అధికారులు తీర ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. శ్రీలంకలో వరుస పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు సముద్ర జలాల గుండా భారత్లో ప్రవేశించే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈస్టర్ పర్వదినాన జరిగిన...
read more
పారదర్శకతకు నీరాజనం
అనవసరమైన అంశాల్లో గోప్యత పాటిద్దామని ప్రయత్నిస్తే వికటిస్తుంది. రఫేల్ ఒప్పందం పెద్ద కుంభకోణమంటూ ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు పారదర్శకంగా వ్యవహరించి దీటైన జవాబి వ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం దాన్ని అధికార రహస్యాల మాటున, దేశ రక్షణ మాటున దాచడానికి ప్రయత్నించి భంగపడింది....
read more
పాన్తో ఆధార్ అనుసంధానానికి గడువు పొడిగింపు
పాన్ కార్డ్ నంబర్తో ఆధార్ నంబర్ను లింక్ చేయమని ప్రభుత్వం కోరుతోంది. వీటిని లింక్ చేసుకునేందుకు మార్చి 31వ తేదీని గడువు తేదీగా నిర్ణయించింది. అయితే గడువుతేదీ పూర్తయినప్పటికీ చాలా మంది అనుసంధానం చేసుకోలేదు. ఈ అనుసంధాన ప్రక్రియకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం గడువును...
read more
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ45
భారతదేశం అంతరిక్ష పరిశోధనల్లో మరో విజయవంతమైన ప్రయోగాన్ని నమోదు చేసుకుంది. శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధనా కేంద్రమైన ఇస్రోలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. పీఎస్ఎల్వీ సీ45 నింగిలోకి దూసుకెళ్లింది. ఇది ఇమిశాట్ సహా 28 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్తోంది....
read more
హైదరాబాద్లో భారత్-అమెరికా సైనిక విన్యాసాలు
అమెరికాకు చెందిన ప్రత్యేక సైనిక దళాలు, మన దేశానికి చెందిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎ్సజీ) హైదరాబాద్లో సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. రెండు దేశాల సైనిక దళాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించటం, ఒకరి అనుభవాలను మరొకరు పంచుకోవటం, తద్వారా...
read more
కొత్త ఓటర్లకు సరికొత్త కానుకలు…
సాధారణంగా వివిధ రాజకీయ పార్టీలు ఓటర్లకు తాయిలాలు ప్రకటించేస్తాయి. కొన్ని చోట్ల ముందుగానే కొన్ని అందజేసేందుకు ప్రయత్నిస్తూ కూడా ఉంటాయి. అయితే ఈసారి తొలిసారిగా ఓటు వేయబోయే 18 ఏళ్లు నిండిన నూతన ఓటరులందరికీ ఎన్నికల సంఘం అధికారులు కూడా ఒక కొత్త తరహా కానుకని...
read more
‘మూడో సర్జికల్ దాడి గురించి ఎవరికీ తెలియదు’
భారత వైమానిక దళాలు ఈ ఐదేళ్లలో భారత సరిహద్దు దాటి, పాకిస్తాన్లోకి ప్రవేశించి మూడు సార్లు సర్జికల్ దాడులు చేశాయని, కానీ అందరికీ రెండు సర్జికల్ దాడుల గురించే తెలుసునని , తాను కూడా ఈ రెండు సర్జికల్ దాడుల గురించే మాట్లాడతానని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్...
read more
అభినందన్ తండ్రి భావోద్వేగం
పాకిస్తాన్ సైన్యానికి చిక్కిన తన కుమారుడు క్షేమంగా తిరిగి వస్తాడని భారత పైలట్ అభినందన్ వర్థమాన్ తండ్రి, మాజీ ఐఏఎఫ్ అధికారి ఎస్ వర్థమాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ దాడులను తిప్పి కొట్టే క్రమంలో అభినందన్ ఆ దేశ ఆర్మీకి పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ...
read more
అభినందన్ ధైర్య సాహసాలపై పాక్ మీడియా కథనం
భారత్పై వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో మన దేశానికి చెందిన మిగ్-21 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పాకిస్తాన్ ఆర్మీకి చిక్కిన భారత పైలట్ అభినందన్ వర్ధమాన్పై ఆ దేశ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. శత్రు దేశానికి పట్టుబడతానని, ప్రాణాలు పోయే విపత్కర...
read more
తలొగ్గిన పాక్.. రేపు అభినందన్ విడుదల
భారత్ ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గింది. భారత పైలట్ విక్రమ్ అభినందన్ వర్థమాన్ను పాక్ చెర నుండి విడిపించడానికి అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ను ఏకాకిగా చేస్తూ ఒత్తిడి చేయడంలో భారత్ పైచేయి సాధించింది. విక్రమ్ అభినందన్ను రేపు విడుదల చేస్తామని పాకిస్తాన్ ప్రధాని...
read more