Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మోదీని ప్రధాని చేస్తే..

మోదీని ప్రధాని చేస్తే..

బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రాతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని ఎత్తివేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కీలక ప్రకటన చేశారు. గత ఎన్నికల్లో కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో ఈ హామీని పొందుపరిచిన సంగతి తెలిసిందే....
40 మంది డిపాజిట్లు కొల్లగొట్టిన మోదీ!

40 మంది డిపాజిట్లు కొల్లగొట్టిన మోదీ!

ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు.ఇతర రాజకీయ పార్టీల అభ్యర్ధులే కాకుండా మాజీ సైనికుడు, మాజీ న్యాయమూర్తి వంటి వారు ఓ పది మంది వరకు మోదీపై పోటీ చేస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణకు చెందిన 45 మంది పసుపు రైతులు కూడా మోదీకి వ్యతిరేకంగా ఈ...
రిషబ్‌ పంత్‌ సరికొత్త రికార్డు

రిషబ్‌ పంత్‌ సరికొత్త రికార్డు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్టార్‌ రిషబ్‌ పంత్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌ సింగిల్‌ సీజన్‌లో 20 ఔట్లలో భాగస్వామి అయిన చేసిన వికెట్‌ కీపర్‌గా రికార్డుకెక్కాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రిషబ్‌ రెండు...
లక్ష్మణ్‌ అరెస్ట్‌..

లక్ష్మణ్‌ అరెస్ట్‌..

తెలంగాణ ఇంటర్‌ బోర్డు నిర్వాకాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌.. పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేసి నిమ్స్‌కు తరలించారు. విద్యార్థులకు న్యాయం జరిగేవరకు...
నాలుగో దఫా పోలింగ్‌: 50 శాతానికి చేరుకున్న పోలింగ్‌

నాలుగో దఫా పోలింగ్‌: 50 శాతానికి చేరుకున్న పోలింగ్‌

ఎన్నికల్లో బీజేపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని బిజు జనతాదళ్‌ ఆరోపించింది. జైపూర్‌ పార్లమెంటరీ స్థానంలోని 12 పోలింగ్‌ కేంద్రాల్లో బీజేపీ గూండాలు చొరబడి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని రాష్ట్ర సీఈఓకు ఫిర్యాదు చేసింది. పశ్చిమ బెంగాల్‌లోని సేరంపూర్‌ ఎన్నికల...