కేంద్రం సంచలన నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముంబై చీఫ్కు భారీ షాక్ ఇచ్చింది. ఈడీ స్పెషల్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్యుజిటివ్ వ్యాపారవేత్త పీఎన్బీ స్కాం నిందితుడు నీరవ్ మోదీ కేసును...
read moreపటిష్టమైన జట్టునే ఎంపిక చేశారు
ఐసీసీ ప్రపంచకప్ కోసం అత్యంత పటిష్టమైన జట్టును భారత సెలక్టర్లు ఎంపిక చేశారని ఓపెనర్ శిఖర్ ధావన్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ వెళ్లబోయే భారత జట్టు సమతూకంతో ఉందని పేర్కొన్నాడు. ‘ప్రపంచ కప్ మ్యాచ్లు ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఈ మెగా టోర్నీ కోసం సెలక్టర్లు...
read moreఅశ్విన్ అదరగొట్టాడు
రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో అదరగొట్టిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ డాన్స్ ఇరగతీశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత భాంగ్రా నృత్యంతో సందడి చేశాడు. ఐఎస్ బింద్రా స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్పై 12...
read moreటిక్ టాక్కు మరో షాక్
సోషల్ మీడియా సంచలనం, చైనా యాప్ 'టిక్ టాక్'కు మరో షాక్ తగిలింది. ఇటీవల మద్రాస్ హైకోర్టు బ్యాన్, సుప్రీం ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వం చర్యల నేపథ్యంలో టిక్ టాక్ యాప్ను గూగుల్ బ్యాన్ చేసిందని రాయిటర్స్ రిపోర్ట్ చేసింది. టిక్టాక్ డౌన్లోడ్లను నిషేధించాలనే కోర్టు...
read moreనోటర్–డామ్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం
ప్రఖ్యాత నోటర్–డామ్ కేథడ్రల్లో అగ్ని ప్రమాదంపై ఫ్రాన్సు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. దాదాపు 15 గంటలపాటు శ్రమించిన సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఒక వైపు ఈ ఘటనపై అధికారుల దర్యాప్తు కొనసాగుతుండగా ఈ చారిత్రక కట్టడాన్ని పునర్నిర్మించేందుకు రూ.4వేల...
read moreరేపే రెండో విడత పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ రేపు (గురువారం) జరుగనుంది. రెండో విడత ఎన్నికల ప్రచారం మంగళవారంతో పరిసమాప్తమైంది. ఒడిశాలో 35 అసెంబ్లీ స్థానాలకు కూడా గురువారం రెండో దశ పోలింగ్ జరుగనుంది. కర్ణాటకలో 28, తమిళనాడులో 39 లోక్ సభ స్థానాలకు ఈ...
read moreబీసీలను అవమానించేలా రాహుల్ వ్యాఖ్యలు
మోదీలంతా దొంగలేనని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా బీసీలను అవమానించేలా రాహుల్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సమాజంలో మోదీ పేరుతో ఉన్న వారంతా దొంగలేనని కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు చెబుతున్నాయని, సమాజంలో...
read moreఅవహేళన వారి అలవాటు
ఎదుటి వారిని కించపరుస్తూ మాట్లాడటం ఆ గొప్ప వంశానికి అలవాటేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘మోదీలంతా దొంగలెందుకయ్యారు?’అన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పరోక్షంగా ఆయన ఈ మాటలన్నారు. ప్రధాని మంగళవారం ఒడిశాలోని భాటాపర, సంబల్పూర్, ఛత్తీస్గఢ్లోని...
read moreమరోసారి గర్జించిన గ్రెటా
వాతావరణ మార్పులపై గళమెత్తిన 16 ఏళ్ల స్వీడిష్ యువకెరటం గ్రెటా థన్బెర్గ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. యూరోపియన్ పార్లమెంట్ పర్యావరణ కమిటీ ఆఖరి సమావేశ సభలో ఉద్వేగ పూరితంగా ప్రసంగించారు. పర్యాపరణ పరిరక్షణకోసం శరవేగంగా నడుం బిగించాలని ప్రపంచ నేతలకు...
read moreవేసవిలో ఈ కూరగాయలు తినాలి…
వేసవికాలం వచ్చిందంటే మన శరీరంలోని నీటిశాతం తగ్గుతుందన్న విషయం మనందరికి తెలిసిందే. మరి ఆ సమస్యను తగ్గించుకోవడానికి నీటి శాతం పెంచుకోవడానికి మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. వేసవికాలంలో ప్రత్యేకంగా నీటిశాతం ఎక్కువగా ఉన్న కూరగాయలను తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా...
read more