Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అద్భుతమైన రియల్‌మి 3 ప్రొ వచ్చేసింది

అద్భుతమైన రియల్‌మి 3 ప్రొ వచ్చేసింది

ఒప్పో తన సబ్‌ బ్రాండ్‌ రియల్‌మి ద్వారా మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. రియల్‌ మి 3 ప్రో ను ఇవాళ (సోమవారం, ఏప్రిల్‌ 22) ఢిల్లీలో లాంచ్‌ చేసింది. రియల్‌ మి2 ప్రొకి కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను అంచనాలకు కనుగుణంగానే రూ. 13,999గా నిర్ణయించింది....

read more
తృటిలో బయటపడ్డ సినీ నటి రాధిక

తృటిలో బయటపడ్డ సినీ నటి రాధిక

శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల నుంచి సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు. కొలంబో చర్చిల్లో పేలుళ్లు సంభవించిన సమయానికి కొద్ది నిమిషాల ముందు ఆమె అక్కడే బస చేసింది. సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్‌లో బస చేసిన రాధిక.. పేలుళ్లు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందే హోటల్‌ను...

read more
పాకిస్తాన్‌కు వార్నింగ్‌ ఇచ్చా

పాకిస్తాన్‌కు వార్నింగ్‌ ఇచ్చా

పాకిస్తాన్‌కు తాము చేసిన తీవ్ర హెచ్చరికల ఫలితంగానే భారత వైమానిక దళ(ఐఏఎఫ్‌) పైలట్‌ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్తమాన్‌ను సురక్షితంగా వెనక్కి పంపించిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో ఉగ్రవాదం అంతం కావాలంటే బీజేపీకే ఓటేయాలని ప్రజలను కోరారు. గుజరాత్‌లోని అన్ని...

read more
రాహుల్‌ చెప్తే మోదీపై పోటీ

రాహుల్‌ చెప్తే మోదీపై పోటీ

పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ ఆదేశిస్తే వారణాసిలో లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని మోదీపై సంతోషంగా పోటీ చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రకటించారు. రాహుల్‌ పోటీచేస్తున్న వయనాడ్‌ నియోజకవర్గంలో ప్రియాంక ప్రచారం నిర్వహించారు. అసమ్మతి గొంతుక...

read more
‘చౌకీదార్‌ చోర్‌ హై’.. రాహుల్‌గాంధీ విచారం

‘చౌకీదార్‌ చోర్‌ హై’.. రాహుల్‌గాంధీ విచారం

దేశాన్ని కుదిపేసిన రఫేల్‌ ఒప్పందంలో ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి.. ‘చౌకీదార్‌ చోర్‌ హై’ (కాపలాదారుడే దొంగ) అని పేర్కొనడానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులే నిదర్శమంటూ తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు...

read more
భారత తీర ప్రాంతంలో హై అలర్ట్‌

భారత తీర ప్రాంతంలో హై అలర్ట్‌

శ్రీలంకలో మరణహోమం నేపథ్యంలో భారత కోస్ట్‌ గార్డ్‌ అధికారులు తీర ప్రాంతంలో హై అలర్ట్‌ ప్రకటించారు. శ్రీలంకలో వరుస పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు సముద్ర జలాల గుండా భారత్‌లో ప్రవేశించే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈస్టర్‌ పర్వదినాన జరిగిన...

read more

కొలంబోలో 87 బాంబులు లభ్యం

వరుస పేలుళ్లతో భీతిల్లిన శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు. భారీ పేలుళ్ల నేపథ్యంలో జాతీయ భద్రతా మండలితో దేశంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించిన ప్రధాని విక్రమ సింఘే సోమవారం రాత్రి నుంచి ఎమర్జెన్సీ అమల్లోకి వస్తుందని వెల్లడించనున్నారు. కాగా శ్రీలంక రాజధాని కొలంబో ఇంకా...

read more
నా రూటే సెపరేటు అంటున్న పాయల్ రాజ్‌పుత్

నా రూటే సెపరేటు అంటున్న పాయల్ రాజ్‌పుత్

హీరోయిన్లకు కెరీర్ విషయంలో బోలెడన్ని క్యాలుక్యులేషన్స్ ఉంటాయి. కెరీర్ స్టార్టింగ్‌లో ఎలా ఉండాలి. క్లైమాక్స్ చేరినప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని చాలా థియరీస్ ఉంటాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది హీరోయిన్లు ఆ థియరీతోనే కెరీర్‌ను రన్ చేస్తూ ఉంటారు. కానీ...

read more
‘భీష్మ’ జోడిపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌

‘భీష్మ’ జోడిపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్‌

వరుస ఫ్లాప్‌లతో మరోసారి కష్టాల్లో పడ్డ యంగ్ హీరో నితిన్‌, లాంగ్ గ్యాప్‌ తరువాత ఓ సినిమా చేస్తున్నాడు. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార్ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై ఓ సినిమా చేయనున్నాడు నితిన్‌. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా రిలీజ్...

read more
జెట్‌పై బ్యాంకుల కసరత్తు

జెట్‌పై బ్యాంకుల కసరత్తు

రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్‌ రంగ జెట్‌ ఎయిర్‌వేస్‌ను గట్టెక్కించడంపై బ్యాంకులు కసరత్తు కొనసాగిస్తున్నాయి. సంస్థను పునరుద్ధరించే దిశగా త్వరలోనే మరిన్ని నిధులు సమకూర్చే అవకాశాలపై చర్చలు జరుపుతున్నాయి. సీనియర్‌ ప్రభుత్వాధికారి ఒకరు ఈ విషయాలు వెల్లడించారు. జెట్‌...

read more