Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

‘మా’లో మ‌రో వివాదం

‘మా’లో మ‌రో వివాదం

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఇటీవ‌ల జ‌ర‌గ‌డం.. ఆ త‌ర్వాత ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం అనేది వివాద‌స్ప‌దం కావ‌డం తెలిసిందే. ఆఖ‌రికి అన్నీ స‌ర్దుకున్నాయి అనుకుంటే... మా ఉపాధ్య‌క్షుడు ఎస్వీ కృష్ణారెడ్డి రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నం అయ్యింది. పోటాపోటీగా జ‌రిగిన ఈ...

read more
30 కోట్లు దాటిన జియో చందాదారులు

30 కోట్లు దాటిన జియో చందాదారులు

రిలయన్స్‌ జియో చందాదారుల సంఖ్య 30 కోట్లను అధిగమించింది. కార్యకలాపాలు ఆరంభించిన రెండున్నరేళ్లలో ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. మార్చి 2న ఇది సాధ్యమైనట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్‌ సీజన్లో 30 కోట్ల యూజర్ల మార్క్‌పై కంపెనీ టెలివిజన్‌ ప్రకటనలు...

read more
3.19 శాతానికి టోకు ధరల సూచీ

3.19 శాతానికి టోకు ధరల సూచీ

భారత్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చి మాసంలో 3.18గా నమోదైంది. ఇంధన ధరలు, ప్రామాణిక వస్తువుల ధరలు పుంజుకోవడంతో మార్చి నెలలో పెరుగుదలను నమోదు చేసింది. ఫిబ్రవరిలో ఇది 2.93గా ఉంది. మార్చి, 2018లో ఇది 2.74 శాతంగా ఉంది. మార్చినెలకు సంబంధించిన...

read more
బాలాజీ జంటకు టైటిల్‌

బాలాజీ జంటకు టైటిల్‌

భారత టెన్నిస్‌ డబుల్స్‌ ప్లేయర్‌ శ్రీరామ్‌ బాలాజీ కెరీర్‌లో ఆరో ఏటీపీ చాలెంజర్‌ టోర్నీ టైటిల్‌ను సాధించాడు. చైనీస్‌ తైపీలో ఆదివారం ముగిసిన సాంతైజి ఓపెన్‌లో శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌)–జొనాథన్‌ ఎల్రిచ్‌ (ఇజ్రాయెల్‌) ద్వయం విజేతగా నిలిచింది. ఫైనల్లో బాలాజీ–ఎల్రిచ్‌ జోడీ...

read more
అందుకే ఓడిపోయాం : విలియమ్సన్‌

అందుకే ఓడిపోయాం : విలియమ్సన్‌

రెండు మ్యాచ్‌ల్లో వరుసగా ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన కెప్టెన్‌ కన్నె విలియమ్సన్‌ గాడిన పెడ్తారని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆదివారం ఉప్పల్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సర్‌రైజర్స్‌ 39 పరుగుల తేడాతో...

read more
దేశాన్ని రెండుగా చీలనివ్వను : మోదీ

దేశాన్ని రెండుగా చీలనివ్వను : మోదీ

నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీలపై ప్రధాని నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు దేశాన్ రెండుగా చీల్చడానికి చూస్తున్నారని, ఎట్టిపరిస్థితుల్లో తాను అలా జరగనివ్వనని తేల్చిచెప్పారు. ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని కథువాలో...

read more
తూర్పున పొడిచేదెవరు?

తూర్పున పొడిచేదెవరు?

అవినీతి రహిత పరిపాలన. ఇదే ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ జెండా.. ఎజెండా కూడా. అదే ఆయన ఇమేజ్‌ను జాతీయ స్థాయిలో పెంచింది. ప్రధాని కావాల్సిన లక్షణాలు మెండుగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని కలిగించింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవీన్‌ను ఇన్నాళ్లూ అక్కున చేర్చుకున్న జనం ఈసారి...

read more
అంబేడ్కర్‌ రాజ్యాంగం చలవే

అంబేడ్కర్‌ రాజ్యాంగం చలవే

అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగానికి ఉన్న శక్తి కారణంగానే ఓ చాయ్‌వాలా(టీ అమ్మే వ్యక్తి) భారతదేశపు ప్రధానమంత్రి అయ్యాడని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతేకాకుండా సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు అయ్యారని వ్యాఖ్యానించారు. బహుముఖ...

read more
మోదీ కోసం ఉద్యోగానికి రాజీనామా

మోదీ కోసం ఉద్యోగానికి రాజీనామా

బీజేపీకి ప్రచారం చేసేందుకు సెలవివ్వలేదనే కారణంతో ప్రధాని నరేంద్ర మోదీకి వీర విధేయుడైన ఓ వ్యక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మంగుళూరు తాలూకా సూరత్కల్‌కి చెందిన సుధీంద్ర హెబర్‌(41) ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్‌...

read more
ప్రపంచకప్‌ భారత జట్టు ఇదే..!

ప్రపంచకప్‌ భారత జట్టు ఇదే..!

వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మే 30 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్‌కప్‌ కోసం 15 మంది సభ్యుల టీమ్‌ను ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సోమవారం ఖరారు చేసింది. చాహల్‌, పాండ్యాకు చోటు కల్పిస్తున్నట్టు ప్రకటిస్తుంది....

read more