Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

దేశాన్ని రెండుగా చీలనివ్వను : మోదీ

దేశాన్ని రెండుగా చీలనివ్వను : మోదీ

నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీలపై ప్రధాని నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు దేశాన్ రెండుగా చీల్చడానికి చూస్తున్నారని, ఎట్టిపరిస్థితుల్లో తాను అలా జరగనివ్వనని తేల్చిచెప్పారు. ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని కథువాలో...

read more
తూర్పున పొడిచేదెవరు?

తూర్పున పొడిచేదెవరు?

అవినీతి రహిత పరిపాలన. ఇదే ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ జెండా.. ఎజెండా కూడా. అదే ఆయన ఇమేజ్‌ను జాతీయ స్థాయిలో పెంచింది. ప్రధాని కావాల్సిన లక్షణాలు మెండుగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని కలిగించింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవీన్‌ను ఇన్నాళ్లూ అక్కున చేర్చుకున్న జనం ఈసారి...

read more
అంబేడ్కర్‌ రాజ్యాంగం చలవే

అంబేడ్కర్‌ రాజ్యాంగం చలవే

అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగానికి ఉన్న శక్తి కారణంగానే ఓ చాయ్‌వాలా(టీ అమ్మే వ్యక్తి) భారతదేశపు ప్రధానమంత్రి అయ్యాడని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అంతేకాకుండా సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు అయ్యారని వ్యాఖ్యానించారు. బహుముఖ...

read more
మోదీ కోసం ఉద్యోగానికి రాజీనామా

మోదీ కోసం ఉద్యోగానికి రాజీనామా

బీజేపీకి ప్రచారం చేసేందుకు సెలవివ్వలేదనే కారణంతో ప్రధాని నరేంద్ర మోదీకి వీర విధేయుడైన ఓ వ్యక్తి తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మంగుళూరు తాలూకా సూరత్కల్‌కి చెందిన సుధీంద్ర హెబర్‌(41) ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్‌...

read more
రాహుల్‌కు సుప్రీంకోర్టు షాక్…

రాహుల్‌కు సుప్రీంకోర్టు షాక్…

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ దొంగ అంటూ సాక్షాత్ సుప్రీంకోర్టే వ్యాఖ్యానించిందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై నోటీసు జారీ చేసింది. పైగా, ఈనెల 22వ తేదీలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. భారత్ - ఫ్రాన్స్...

read more
ప్రధాని వ్యాఖ్యలపై ఈసీ ఆరా

ప్రధాని వ్యాఖ్యలపై ఈసీ ఆరా

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని లాతూర్‌లో చేసిన వ్యాఖ్యలపై విపక్షాల ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఈనెల 9న లాతూర్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ బాలాకోట్‌లో వైమానిక దాడులు జరిపిన వారిని తొలిసారిగా ఓటు హక్కు...

read more
ఒకేసారి అగ్రనేతలు

ఒకేసారి అగ్రనేతలు

ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తున్న వేళ ప్రధాన ప్రత్యర్థులైన జాతీయస్థాయి అగ్రనేతలు నేడు తమిళనాడులో కాలుమోపుతున్నారు. అన్నాడీఎంకే–భారతీయ జనతాపార్టీ కూటమి అభ్యర్థుల కోసం ప్రధాని నరేంద్రమోదీ, డీఎంకే–కాంగ్రెస్‌ కూటమి సభల్లో ప్రసంగించేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు...

read more
బీజేపీ చరిత్రలో తొలిసారిగా…

బీజేపీ చరిత్రలో తొలిసారిగా…

బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి లోక్‌సభ బరిలో అత్యధిక అభ్యర్థులను బరిలో నిలపనుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకుగాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇప్పటి వరకు 408 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది. మరో 30 స్థానాలకు గెలుపుగుర్రాల కోసం...

read more
లెక్కల్లో మునిగిపోయిన అభ్యర్థులు.. ఎవరి లెక్కలు వారివే…

లెక్కల్లో మునిగిపోయిన అభ్యర్థులు.. ఎవరి లెక్కలు వారివే…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యంగా, అసెంబ్లీకి జరిగిన ఎన్నికల పోలింగ్ ఉత్కంఠగా మారింది. ఇపుడు పోలింగ్ ముగియడంతో అభ్యర్థులు, పార్టీలు ఎవరి లెక్కల్లో వారు మునిగిపోయారు. ఎవరికి వారే గెలుపు తమదంటే తమదని సమావేశాలు...

read more
ఆంధ్రప్రదేశ్‌లో వెల్లువెత్తిన ఓటరు.. 80 శాతం ఓటింగ్.. ద్వివేదీ

ఆంధ్రప్రదేశ్‌లో వెల్లువెత్తిన ఓటరు.. 80 శాతం ఓటింగ్.. ద్వివేదీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటరన్న పోలింగ్ కేంద్రానికి క్యూ కట్టారు. ఫలితంగా 80 పైచిలుకు ఓటింగ్ నమోదైనట్టు సమాచారం. అయితే, ఎన్నికలకు సరైన భద్రత కల్పించలేక పోయినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది అంగీకరించారు. తగినంత భద్రతా...

read more