పాక్ ఆర్మీ తేరుకునేలోపే పనిపూర్తి…
పుల్వామా ఉగ్రదాడి ఘటనతో రగిలిపోతున్న భారత్ వైమానిక దళం... పాకిస్తాన్ ఆర్మీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ ఆర్మీ తేరుకునేలోపే భారత వైమానిక దళాలు కేవలం 21 నిమిషాల్లో దాడులు పూర్తి చేసుకుని వెంటనే వెనుతిరిగాయి. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే జైషే మహ్మద్ ఉగ్రవాద...
read more‘మిరాజ్’.. భారత్ వజ్రాయుధం
యుద్ధంలో అనుభవమున్న సైనికునికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. కారణం అప్పటికే అతను పలు యుద్ధాల్లో పాల్గొని ఉంటాడు. పరిస్థితులు ఎలా ఉంటాయో అతనికి ముందే తెలిసి ఉంటాయి కాబట్టి. ఈ రోజు భారత వాయుసేన జరిపిన సర్జికల్ స్ట్రైక్లో కూడా దీన్నే పాటించింది. అధునికత కన్నా అనుభవానికే...
read moreసర్జికల్ స్ట్రైక్స్-2.. ఉద్వేగంగా కవిత చదివిన మోదీ
భారత వైమానిక దళం పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని నియంత్ర రేఖ (ఎల్వోసీ) వెంబడి ఉన్న జైషే ఉగ్రవాద స్థావరాలపై మంగళవారం తెల్లవారు జామున 3:30 గంటల ప్రాంతంలో 12 మిరాజ్-2000 జెట్ ఫైటర్స్ బాంబుల వర్షం కురిపించాయి. ప్రధాని మోదీ ఆదేశాల...
read moreతొలిసారి రంగంలోకి ‘స్పైడర్’… పాక్ డ్రోన్ కూల్చివేత
సైనిక నిఘాలో భాగంగా గుజరాత్లోని కచ్ ప్రాంతంలో తిరుగుతున్న పాకిస్థాన్ డ్రోన్ను భారత ఆర్మీ మంగళవారం ఉదయం కూల్చేసింది. ఇజ్రాయెల్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టం ‘స్పైడర్’ సాయంతో పాక్ డ్రోన్ను నేలమట్టం చేశారు. ఇందుకోసం ఇజ్రాయెల్కు చెందిన డెర్బీ అనే...
read moreఎన్నికల షెడ్యూల్కు రంగం సిద్ధం!
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు దాదాపు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 7 నుంచి 10వ తేదీలోగా ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. జూన్ 3వ తేదీన 16వ లోక్సభ పదవీ కాలం ముగుస్తుంది. అంతేకాకుండా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల...
read moreచైనా అడ్డుకోవడం వల్లే ఆలస్యం
పుల్వామా ఉగ్రవాద దాడిని ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) ఖండిస్తూ ప్రకటన చేయడంలో వారం ఆలస్యం కావడానికి చైనాయే కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా చొరవతోనే వారం తర్వాతైనా ఆ ప్రకటన వచ్చిందన్నాయి. ఈ నెల 14న జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో...
read moreఆత్మాహతి దాడులకు ప్లాన్… ఇంటెలిజెన్స్ వార్నింగ్
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో జరిపినట్టుగా దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు జరిపేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే ఏ మహమ్మద్ సంస్థ ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశంలోని ముఖ్య నగరాల్లో హైఅలెర్ట్...
read moreప్రభుత్వానికి అండగా ఉంటాం : రాహుల్
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి, జవాన్లకు తాను, తమ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి ఘటన పట్ల విచారం చేసిన రాహుల్.. రానున్న రెండు రోజుల పాటు ఇతర రాజకీయ చర్చలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం...
read more‘మరో కుమారుడ్ని కూడా సైన్యంలోకే పంపిస్తాను’
పాకిస్తాన్కు తగిన సమాధానం చెప్పడం కోసం మరో కుమారున్ని కూడా సైన్యంలోకే పంపిస్తాను అంటున్నారు ఓ వీరజవాను తండ్రి. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు గురువారం దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు...
read moreమా రక్తం మరిగిపోతోంది: ప్రధాని మోదీ
కశ్మీర్లో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్కు దీటైన సమాధానం చెబుతామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పాకిస్తాన్ చాలా పెద్ద తప్పు చేసిందని, దాడికి పాల్పడినవారు భారీ మూల్యం...
read more