ఆర్కామ్ దివాలా పిటీషన్పై ఎన్సీఎల్ఏటీ దృష్టి
రుణభారం పేరుకుపోయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) దివాలా అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దివాలా పిటీషన్పై విచారణ కొనసాగించాలా లేదా అన్న దానిపై తానే తుది నిర్ణయం తీసుకుంటామని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) స్పష్టం చేసింది. వివరాల్లోకి...
read moreడ్రోన్ల ఫ్లయింగ్ శిక్షణ
హైదరాబాద్కు చెందిన ఐటీ, ఇంజనీరింగ్ సేవల కంపెనీ సైయంట్ ఆధ్వర్యంలో డ్రోన్ల ఫ్లయింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (టీఎస్ఏఏ)లతో ఒప్పందం చేసుకుంది. ఇది తెలంగాణలో తొలి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్...
read moreఎలాన్ మస్క్కు భారీ షాక్..
ఎలక్ట్రిక్ కార్ల సంచలనం టెస్లా సీఈవో, స్పేస్ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్కు భారీ షాక్ తగిలింది. న్యూయార్క్ ట్రేడింగ్ ప్రారంభమైన రెండు నిమిషాల టెస్లా కంపెనీ షేర్లు 11 శాతం మేర పడిపోయాయి. ఈ క్రమంలో ఎలన్ మస్క్ 1.1 బిలియన్(సుమారు 69,18,75,00,000 రూపాయలు) డాలర్ల సంపద...
read moreమారుతికి షాక్ : టాటా ఓకే
మార్చి మాసంలో దేశీయ కార్ల దిగ్గజాలకు మిశ్రమ అనుభవాలను మిగిల్చాయి. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీకి మార్చి నెల విక్రయాలు షాకివ్వగా, ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ వార్షిక విక్రయాల్లో వృద్ధిని సాధించింది. మార్చి నెల విక్రయాలు ఎనలిస్టుల అంచనాలనుతాకడంతో పాటు...
read moreప్రైవేట్ ఉద్యోగులకు తీపికబురు
పదవీవిరమణ అనంతరం పెద్దగా ప్రయోజనాలు అందుకోని ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఊరట లభించింది. ప్రైవేట్ ఉద్యోగులు సైతం రిటైర్మెంట్ సమయంలో అధిక పెన్షన్ అందుకునేందుకు మార్గం సుగమమైంది. పూర్తిస్దాయి వేతనం ప్రాతిపదికన ఉద్యోగులకు పెన్షన్ చెల్లించాలంటూ గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన...
read moreనూతన అకౌంటింగ్ స్టాండర్డ్ను నోటిఫై చేసిన కేంద్రం
నూతన అకౌంటింగ్ స్టాండర్డ్ ‘ఐఎన్డీ ఏఎస్ 116’ను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. కంపెనీల్లో లీజుల వివరాలను వెల్లడించడం, బ్యాలన్స్ షీట్ల వివరాల వెల్లడిలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఇది సాయపడుతుందని భావిస్తున్నారు.. విమానాలను లీజులపై తీసుకుని నడిపే ఏవియేషన్ సహా...
read more13 లగ్జరీ కార్లు వేలానికి
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, డైమండ్ వ్యాపారి నీరవ్మోదీపై దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఫ్యుజిటివ్ వ్యాపారి మోదీకి చెందిన ఖరీదైన పెయింటింగ్లను గత వారం వేలం వేసిన ఈడీ, సిబీఐలు తాజాగా మరో వేలానికి సిద్ధపడ్డాయి. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ మెటల్...
read moreపిచాయ్పై ట్రంప్ ప్రశంసలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్పై ప్రశంసలు కురిపించారు. గూగుల్పై గతంలో విమర్శలు కురిపించిన ట్రంప్ తాజాగా యూ టర్న్ తీసుకున్నారు. పిచాయ్ అమెరికా సైన్యం కోసం పనిచేస్తున్నారు. చైనా సైన్యం కోసం కాదు. ఇది సంతోషించదగిన పరిణామామని ఆయన...
read moreశంషాబాద్ ఎయిర్పోర్టుకు స్కైట్రాక్స్ అవార్డు
శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు మరోసారి అరుదైన ఘనత సాధించింది. తాజాగా స్కైట్రాక్స్ ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో అందుతున్న సేవలపై పురస్కారాలు ప్రకటించింది. అందులో జీఎంఆర్ నేతృత్వంలోని శంషాబాద్ ఎయిర్పోర్టు దేశంలో ప్రాంతీయ విమానాశ్రయాల విభాగంలో...
read moreబ్యాంకుల విలీనానికి గ్రీన్ సిగ్నల్
మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో కేంద్రానికి ఊరట లభించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ)లో విజయా బ్యాంక్, దేనాబ్యాంక్ విలీనాన్ని నిలుపుచేయాలని దాఖలైన పిటిషన్లను అతున్నత న్యాయస్థానం- సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. న్యాయమూర్తి ఆర్ఎఫ్ నారీమన్, న్యాయమూర్తి...
read more