Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అమెరికాలో తెలుగు యువకుడు మృతి

అమెరికాలో తెలుగు యువకుడు మృతి

అమెరికాలోని బ్లూమింగ్ టౌన్‌లో తెలుగు యువకుడు మృతిచెందాడు. మాన్రో సరస్సులో పడి తెలుగు విద్యార్థి అనూప్ తోట (26) ప్రాణాలు కోల్పోయాడు. అనూప్‌ శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి బోటింగ్‌కి వెళ్లాడు. ఈ క్రమంలో అతను అకస్మాత్తుగా గల్లంతయ్యాడు. దీంతో తన స్నేహితులు 911కి...

read more
నిక్కీ హేలీకి  డల్లాస్‌లో ఘన సన్మానం

నిక్కీ హేలీకి డల్లాస్‌లో ఘన సన్మానం

 ఐరాసలో అమెరికా రాయబారిగా ఉన్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీకి మే 23న ఇర్వింగ్లోని ఫోర్ సీసన్స్ హోటల్లో ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సన్మాన సభలో విప్రో సంస్థ సీఈఓ అభిదాలి నీమచ్ వాల, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అర్లింగ్టన్...

read more
దక్షిణాఫ్రికాలో మెరిసిన తెలుగు తేజం

దక్షిణాఫ్రికాలో మెరిసిన తెలుగు తేజం

తిరుపతి రూరల్‌లోని సి.గొల్లపల్లికి చెందిన చొక్కారెడ్డి రాజశేఖర్‌ దక్షిణాఫ్రికాలోని డర్బన్‌ యూ నివర్సిటీ నుంచి డాక్టరేట్‌ పొందారు. ఈయన డర్బన్‌ యూనివర్సిటీలో రసాయన శాస్త్రవిభాగంలో పరిశోధన చేశారు. ఈయన ప్రొఫెసర్‌ జీజీ రెడ్డి పర్యవేక్షణలో ‘ఫ్యాబ్రికేషన్‌ ఆఫ్‌ సెన్సార్‌...

read more
గల్ఫ్‌ వెళ్లినవారికీ ‘రైతుబంధు’

గల్ఫ్‌ వెళ్లినవారికీ ‘రైతుబంధు’

ఉపాధి కోసం గల్ఫ్‌ బాట పట్టిన రైతులకు రైతుబంధు పెట్టుబడి చెక్కులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఈనెల 17 తర్వాత గల్ఫ్‌లో ఉంటున్నవారి కుటుంబాల వివరాలు సేకరించి సరైన ఆధారాలు చూపితే చెక్కులు, పట్టా పాస్‌...

read more
ప్రపంచ వ్యాప్తంగా మనబడి తెలుగు పరీక్షలు

ప్రపంచ వ్యాప్తంగా మనబడి తెలుగు పరీక్షలు

 సిలికానాంధ్ర మనబడి ద్వారా తెలుగు భాష సర్టిఫికెట్‌ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు ఈ నెల 12న పరీక్ష నిర్విహించారు. 2017-18 విద్యా సంవత్సారానికి గాను 1933 మంది విద్యార్థులు, ప్రపంచ వ్యాప్తంగా 58 కేంద్రాల్లో పరీక్షలు రాశారు....

read more
అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

 అమెరికాలో బీటెక్‌ చదువుతున్న ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం విద్యార్థి కొండబాల పృథ్వీ (21) రేస్‌ బైక్‌పై వెళుతూ ప్రమాదవశాత్తూ లోయలో పడి మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. టీడీపీ తిరుమలాయపాలెం మండల అధ్యక్షుడు కొండబాల కరుణాకర్‌ ఏకైక కుమారుడు పృథ్వీ బీటెక్‌ కోసం...

read more
భారత సంతతి మహిళ అనుమానాస్పద మృతి

భారత సంతతి మహిళ అనుమానాస్పద మృతి

భారత సంతతికి చెందిన సరబ్‌జిత్‌ కౌర్‌(38) అనే మహిళ అనుమానాస్పదస్థితిలో హత్యకు గురైంది. ఈ విషయాన్ని పోలీసులు మూడు నెలల తర్వాత గుర్తించారు. కౌర్‌ భర్త గురుప్రీత్‌ సింగే గొంతు నులిమి చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు బుధవారం ఆయనపై కేసు నమోదు చేశారు. గురువారం...

read more
అతి పెద్ద ఆకారం సముద్ర తీరానికి కొట్టుకొచ్చి..

అతి పెద్ద ఆకారం సముద్ర తీరానికి కొట్టుకొచ్చి..

సముద్ర తీరానికి అతి పెద్ద ఆకారం కొట్టుకుని వచ్చింది. దాని ఆకారం చూస్తే అంతుచిక్కకుండా ఉంది. కొంతమంది దాని దగ్గరగా వెళ్లి చూడగా అదో సాధారణ చేప అని తేల్చేశారు. కానీ, అంతపెద్ద పరిమాణంలో ఉన్న చేపను తాము ఇంతవరకెన్నడూ చూడలేదన్నారు. అయితే మరికొంతమంది అది తిమింగలం జాతికి...

read more
‘కూచిభొట్ల’ను చంపింది నేనే: ఆడమ్స్‌

‘కూచిభొట్ల’ను చంపింది నేనే: ఆడమ్స్‌

అమెరికాలో తెలుగు ఇంజనీర్‌ కూచిభొట్ల శ్రీనివాస్ ను కాల్చి చంపిన కేసులో నిందితుడు ఎట్టకేలకు కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. ఇందులో తన తప్పేమీ లేదని మొదటినుంచీ వాదిస్తున్న నిందితుడు ఆడమ్‌ ప్యూరింటన్‌.. తాజా విచారణలో తప్పును ఒప్పుకున్నాడు. ఈ కేసులో మే 4న శిక్ష ఖరారు...

read more
‘భారత్, చైనా ఆనందంతో చిందులు వేయాలి’

‘భారత్, చైనా ఆనందంతో చిందులు వేయాలి’

పతాక శీర్షికల కోసం పాకులాడేది లేదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి స్పష్టం చేశారు. భారతదేశం, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ చతుర్ముఖ చర్చల పునరుద్ధరణ ప్రసక్తే లేదన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నాలుగు దేశాల చర్చల పునరుద్ధరణ అంశాన్ని తోసిపుచ్చుతూ, పతాక...

read more