Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆలోక్‌ వర్మ రాజీనామా

ఆలోక్‌ వర్మ రాజీనామా

సీబీఐ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత పోలీస్‌ సర్వీసు నుంచి తప్పుకుంటున్నట్టు సీబీఐ చీఫ్‌ ఆలోక్‌ వర్మ శుక్రవారం ప్రకటించారు. ఫైర్‌ సర్వీసుల డైరెక్టర్‌ జనరల్‌ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించిన వర్మ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. బదిలీ చేసిన...

read more
రఫేల్‌పై సుప్రీంలో రివ్యూ పిటిషన్‌

రఫేల్‌పై సుప్రీంలో రివ్యూ పిటిషన్‌

ఫ్రాన్స్‌ నుంచి రఫేల్‌ విమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్‌లను తోసిపుచ్చుతూ డిసెంబర్‌ 14న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరి, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌లు బుధవారం సర్వోన్నత న్యాయస్దానంలో రివ్యూ...

read more
సరోగసీ బిల్లుకు ఓకే

సరోగసీ బిల్లుకు ఓకే

రఫేల్‌ వివాదంపై రాజ్యసభ, లోక్‌సభల్లో ప్రతిపక్షాల నిరసనలు కొనసాగాయి. సభా కార్యకలాపాలకు ఆటంకం జరిగింది. అయితే ఆందోళనల నడుమనే సరోగసీ (రెగ్యులేషన్‌) బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బుధవారం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కావేరీ డ్యాం సమస్యపై డీఎంకే, అన్నా డీఎంకే సభ్యులు...

read more
పగతోనే ప్రసాదంలోకి గుట్టుగా మోనోక్రోటోఫాస్‌..

పగతోనే ప్రసాదంలోకి గుట్టుగా మోనోక్రోటోఫాస్‌..

ఈ నెల 14వ తేదీ చామరాజనగర జిల్లా సుళ్వాడిలో చిక్క మారమ్మ ఆలయం గోపురం శంకుస్థాపన కార్యక్రమంలో విష ప్రసాద మారణహోమం ఎవరి పనో పోలీసులు తేల్చేశారు. ఆలయ ట్రస్టు అధ్యక్షుడు ఇమ్మడి మహదేవస్వామి అలియాస్‌ రేవణ్ణ సూత్రధారిగా, అతని మేనకోడలు అంబిక, ఆమె భర్త, ఆలయ మేనేజర్‌ మాదేశ్,...

read more
మరింతగా బలహీనపడిన ‘పెథాయ్‌’

మరింతగా బలహీనపడిన ‘పెథాయ్‌’

మూడు రోజులుగా హడలెత్తించిన పెథాయ్‌ తుపాను ఎట్టకేలకు నిష్క్రమించనుంది. వాయుగుండం మరింత బలహీనపడి అల్పపీడనంగా మారి ఒడిశా తీర సమీపంలో కేంద్రీకృతం కానుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఉత్తరాంధ్రలో ఈరోజు కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు....

read more
పార్లమెంటును కుదిపేసిన ‘రఫేల్‌’

పార్లమెంటును కుదిపేసిన ‘రఫేల్‌’

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రఫేల్‌ విమానాల కొనుగోలు విషయంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. శుక్రవారం నాలుగో రోజు సమావేశాలు వాడివేడిగా సాగాయి. రఫేల్‌ కొనుగోలులో భారీగా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ ఆరోపణలు చేయగా, అధికారపక్షం ఎదురుదాడికి దిగింది....

read more
ముంచుకొస్తున్న పెథాయ్‌ తుపాన్‌

ముంచుకొస్తున్న పెథాయ్‌ తుపాన్‌

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత తీవ్రంగా మారడంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో అమలాపురం ఆర్డీఓ కార్యలయం వద్ద తుపాన్‌ ప్రభావం పై సమీక్ష నిర్వహించారు. తుపాన్‌ జిల్లాలోనే తీరం దాటే అవకాశం ఎక్కువగా ఉందని...

read more
నడిరోడ్డున భారీ మహా విష్ణువు ఏకశిలా విగ్రహం.. ఉద్రిక్తత

నడిరోడ్డున భారీ మహా విష్ణువు ఏకశిలా విగ్రహం.. ఉద్రిక్తత

బెంగుళూరు వెళ్లాల్సిన భారీ ఏకశిలా విగ్రహం నడిరోడ్డున నిలివేయడం.. తమిళనాట ఉద్రిక్తత రేపింది. బెంగుళూరులోని కోందండరామసామి ఆలయంలో ప్రతిష్టించేందుకు భారీ ఏకశిల మహా విష్ణువు విగ్రహాన్ని తిరువణ్ణామలైలో తయారు చేయించారు. 108 మీటర్ల ఎత్తైన, 11 ముఖాలు, 22 చేతులతో మహావిష్ణువు,...

read more
తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

తెలంగాణ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రిజర్వేషన్లు పెంచాలన్న తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. రిజర్వేషన్లు 50శాతానికి కంటే మించవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. శుక్రవారం రిజర్వేషన్ల అంశంపై సుప్రీంలో వాదనలు జరిగాయి. తెలంగాణలో...

read more
రామలింగేశ్వరునికి కార్తీక శోభ

రామలింగేశ్వరునికి కార్తీక శోభ

కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోనే ఏకైక హరిహరక్షేత్రంగా శ్రీరామలింగేశ్వర ఆలయం కీర్తించబడుతుంది. మండలంలోని వాల్గొండ గ్రామంలో గోదావరి నది తీరాన ఉన్న ఆలయంలో కార్తీక మాస పంచాహ్నిక మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 19 నుంచి 23న కార్తీక పౌర్ణమి వరకు శివముష్టి, చందనోత్సవ,...

read more