Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పాక్‌ను హెచ్చరించిన అమెరికా

పాక్‌ను హెచ్చరించిన అమెరికా

జమ్మూకశ్మీర్‌ పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముష్కరుల విషయంలో పాక్‌ తీరు మారాల్సిందేనంటూ అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. పాక్‌ ఉగ్రవాదులకు మద్దతివ్వడం.. వారిని కాపాడేందుకు ప్రయత్నించడాన్ని అమెరికా తీవ్రంగా...

read more
మాజీ సైనికుడిగా  రక్తం మరిగిపోతోంది : వీకే సింగ్

మాజీ సైనికుడిగా రక్తం మరిగిపోతోంది : వీకే సింగ్

ఒక దేశ మాజీ సైనికుడిగా నాలోని రక్తం మరిగిపోతోందని భారత ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ అన్నారు. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిపై వీకే సింగ్ స్పందించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర...

read more
భారత్ కఠిన నిర్ణయం

భారత్ కఠిన నిర్ణయం

జమ్మూకాశ్మీర్ దాడికి ప్రతీకారం తీర్చుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. జమ్మూకాశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై ఆత్మాహుతి దాడి జరుగగా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల సంఖ్య శుక్రవారానికి 49కు చేరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీ...

read more
సీబీఐకు కొత్త బాస్‌

సీబీఐకు కొత్త బాస్‌

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొత్త డైరెక్టర్‌గా ఐపీఎస్‌ అధికారి రిషికుమార్‌ శుక్లా ఎంపికయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 1983 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన రిషికుమార్‌ శుక్లా గతంలో మధ్యప్రదేశ్‌ డీజీపీగా పనిచేస్తున్నారు....

read more
అయోధ్య కేసులో కీలక పరిణామం

అయోధ్య కేసులో కీలక పరిణామం

వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయోధ్య రామ జన్మభూమిపై సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. వివాదం లేని 67 ఎకరాల భూమిని రామజన్మభూమి ట్రస్ట్‌కు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొంది. రామ జన్మభూమి-మసీదు వివాదాస్పద...

read more
గణతంత్ర వేడుకల్లో విధ్వంసానికి జైషే స్కెచ్‌

గణతంత్ర వేడుకల్లో విధ్వంసానికి జైషే స్కెచ్‌

గణతంత్ర వేడుకల సందర్భంగా దేశ రాజధానిలో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రూపొందించారనే ఆరోపణలపై ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ సభ్యులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన వారిని అబ్దుల్‌ లతీఫ్‌ ఘనీ, హిలాల్‌ అహ్మద్‌ భట్‌లుగా గుర్తించారని ఢిల్లీ పోలీస్‌ అధికారులు వెల్లడించారు....

read more
అగ్రవర్ణ కోటాపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

అగ్రవర్ణ కోటాపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

అగ్రవర్ణాల్లో పేదలకు పదిశాతం రిజర్వేషన్‌ కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం స్పందించింది. ఈబీసీ రిజర్వేషన్ల చట్టంపై స్టేకు నిరాకరించిన సుప్రీం కోర్టు మూడువారాల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ...

read more
బ్యాలెట్ కాదు ఈవీఎంలే ముద్దు : ఎన్నికల సంఘం

బ్యాలెట్ కాదు ఈవీఎంలే ముద్దు : ఎన్నికల సంఘం

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై సాగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమని తేల్చిచెప్పింది. ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నావాటిని నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో...

read more
ఐదు మందికి మాత్రమే షేర్ ఆప్షన్.. వాట్సాప్

ఐదు మందికి మాత్రమే షేర్ ఆప్షన్.. వాట్సాప్

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్ ద్వారా ఓ సందేశాన్ని అనేకమందికి ఫార్వార్డ్ చేసే అవకాశం వుండేది. అయితే ఈ సందేశం లేదా వార్తలో ఎంత నిజముందనే విషయం తేలేది కాదు. కొన్ని నెలలకు ముందు అదృశ్యమైన వారిని కొత్తగా కనిపించట్లేదనే ఫేక్ వార్తలు వాట్సాప్‌లో భారీగా షేర్ అవుతూ...

read more
సీబీఐలో మరో నలుగురిపై వేటు

సీబీఐలో మరో నలుగురిపై వేటు

అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ సీబీఐ డైరెక్టర్‌ పదవి నుంచి అలోక్‌ వర్మను తొలగించిన రోజుల వ్యవధిలోనే ఆ సంస్థలోని మరో నలుగురు అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. వీరిలో అలోక్‌వర్మతో గొడవ పెట్టుకున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానా కూడా ఉన్నారు. అస్థానాతోపాటు జేడీ...

read more