దూసుకొచ్చిన యమహా ‘ఎంటీ–015’
యమహా మోటార్ ఇండియా ఎంటీ సిరీస్లో మరో అధునాతన బైక్ను శుక్రవారం మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘ఎంటీ–015’ పేరుతో విడుదలైన ఈ 155 సీసీ బైక్ ధర రూ.1.36 లక్షలు. లిక్విడ్ కూల్డ్ 4 స్ట్రోక్ ఇంజిన్, సింగిల్ చానల్ యాంటి–లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), ఫ్యూయల్...
read moreబీఎస్ఎన్ఎల్ నష్టాలు@90వేల కోట్లు
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ నష్టాలు డిసెంబర్ ఆఖరు నాటికి ఏకంగా రూ. 90,000 కోట్లు దాటిపోయాయని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ (కేఐఈ) పేర్కొంది. ఈ నేపథ్యంలో మరింత పెట్టుబడులు పెట్టి కంపెనీని నిలబెట్టడమా లేదా వ్యయాలు తగ్గించుకునేందుకు సంస్థను మూసేసి...
read moreసమాజానికి ప్రేమతో రూ.52,700 కోట్లు!
విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్జీ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. సమాజ సేవ కోసం మరింత సంపదను కేటాయించారు. విప్రోలోని తన వాటాల్లో 34 శాతం వాటాలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను తన దాతృత్వ కార్యక్రమాల ఫౌండేషన్కు కేటాయించినట్టు ప్రకటించారు. ప్రేమ్జీ నియంత్రణలోని పలు...
read moreమొరాయించిన ఫేస్బుక్..
ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఫేస్బుక్ మొరాయించింది. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ కూడా యూజర్లను ఇబ్బంది పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యూజర్లు బుధవారం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లతో ఇబ్బందులు పడ్డారు. ఈ రెండు ప్లాట్ఫామ్లలో కొత్త పోస్టులు...
read moreఉద్యోగులకు శుభవార్త
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ బదిలీ విషయలోఇబ్బందులు పడుతున్న ఉద్యోగులకు శుభవార్త. ఇకపై మీరు ఉద్యోగం మారిన ప్రతీసారీ ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగం మారిన వెంటనే.. ఆటోమెటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యే సదుపాయం త్వరలోనే...
read moreడిపాజిట్లకోసం బ్యాంకుల మధ్య పోటీ!
దేశంలో రుణ వృద్ధి అవకాశాల మెరుగుపడుతున్న నేపథ్యంలో... డిపాజిట్ల సమీకరణ కోసం బ్యాంకుల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనావేస్తోంది. ఇదే జరిగితే డిపాజిట్లపై వడ్డీరేట్ల పెంపునకు ఈ పరిస్థితి దారితీస్తుందని విశ్లేషించింది. ముఖ్యంగా బల్క్...
read more‘రూ 934 కోట్లు సర్దేశాడు’
పరారీలో ఉన్న డైమండ్ వ్యాపారి నీరవ్ మోదీ రూ 934 కోట్లను తన వ్యక్తిగత ఖాతాలోకి మళ్లించాడని ప్రత్యేక న్యాయస్ధానంలో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో ఈడీ పేర్కొంది. ఈ మొత్తంలో రూ 560 కోట్లను తన ఖాతాలో వేసుకున్న నీరవ్ రూ 200 కోట్లను తన భార్య అమీ ఖాతాలోకి, రూ 174 కోట్లను...
read moreఏడాదిలోపే మార్చేస్తున్నారు
ఈ టెక్నాలజీ యుగంలో వినియోగదారుల అభిరుచులూ కాలంతోపాటే వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా మొబైల్ వాడకం విషయంలో ఈ స్పీడ్ కాస్త ఎక్కువగానే ఉంది. యువ కస్టమర్లయితే మార్కెట్లోకి వచ్చే కొత్త మోడళ్లపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతున్నారు. వినియోగదారులు స్మార్ట్ఫోన్లను చాలా త్వరగా...
read moreబ్రిటన్ వీధుల్లో దర్జాగా ఆర్థిక నేరగాడు
భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాడు నీరవ్ మోదీ.. ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. నీరవ్ ఆచూకీ కోసం గాలిస్తున్నామని, అతడు దొరకగానే భారత్కు రప్పించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే నీరవ్ మాత్రం దర్జాగా...
read moreకొత్త నాణేలు వచ్చేసాయ్…
ప్రభుత్వం కొత్త సిరీస్ నాణేలను విడుదల చేసింది. రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 నాణేలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం రిలీజ్ చేశారు. ముఖ్యంగా దృష్టి లోపం ఉన్నవారికి సహాయపడేలా వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేశామని ప్రధాని తెలిపారు. న్యూఢిల్లీలో ప్రధాని ఇంటి వద్ద...
read more