Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

దాయాది దేశాలైన భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌-పాక్‌ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై మాట్లాడిన ఆయన.. ఈ అంశం త్వరలోనే ముగిసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు....

read more
అభినందన్‌ ధైర్య సాహసాలపై పాక్‌ మీడియా కథనం

అభినందన్‌ ధైర్య సాహసాలపై పాక్‌ మీడియా కథనం

భారత్‌పై వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో మన దేశానికి చెందిన మిగ్‌-21 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో పాకిస్తాన్‌ ఆర్మీకి చిక్కిన భారత పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌పై ఆ దేశ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. శత్రు దేశానికి పట్టుబడతానని, ప్రాణాలు పోయే విపత్కర...

read more
భారత్‌కు సరైన సమాధానమిస్తాం : పాక్‌

భారత్‌కు సరైన సమాధానమిస్తాం : పాక్‌

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా జైషే మహ్మద్‌ శిబిరాలే లక్ష్యంగా భారత్‌ జరిపిన మెరుపు దాడులపై పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ స్పందించారు. భారత వైమానిక దళాలు దాడి చేసిన విషయాన్ని ధ్రువీకరించారు. ‘ భారత్‌ ఇలాంటి పని చేస్తుందని ప్రపంచానికి మేము చెబుతూనే...

read more
స్పాట్‌కు అంతర్జాతీయ మీడియా: పాకిస్తాన్‌

స్పాట్‌కు అంతర్జాతీయ మీడియా: పాకిస్తాన్‌

భారత వైమానిక దళాలు మెరుపు దాడులు జరిపిన ఘటనా స్థలం (పీఓకే) వద్దకు అంతర్జాతీయ మీడియాను తీసుకెళ్తామని పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ తెలిపారు. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత వైమానికి దళాలు తెల్లవారుజామున ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించిన...

read more
పుల్వామా ఘటన దారుణం

పుల్వామా ఘటన దారుణం

ఇటీవల పాక్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ పుల్వామాలో జరిపిన దాడిని చాలా దారుణమైనదిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభివర్ణించారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తమ పాలనావ్యవస్థ మొత్తం భారత్‌కు సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ హేయమైన చర్యకు...

read more
మోదీ ఎందుకు ప్రొటోకాల్‌ ఉల్లంఘించారు ?

మోదీ ఎందుకు ప్రొటోకాల్‌ ఉల్లంఘించారు ?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి సౌదీ యువరాజు మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ను సాదరంగా స్వాగతించారు. ప్రొటోకాల్‌ ప్రకారం రాష్ట్రపతి భవన్‌ ప్రాంగణంలో ఆయనకు స్వాగతం చెప్పాల్సి ఉంది. మరి...

read more
రాయబారిని వెనక్కి పిలిచిన పాక్‌

రాయబారిని వెనక్కి పిలిచిన పాక్‌

పుల్వామా ఉగ్రదాడితో భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో భారత్‌లో తమ రాయబారి సొహైల్‌ మహ్మద్‌ను స్వదేశానికి తిరిగిరావాలని పాకిస్తాన్‌ ఆదేశించింది. పుల్వామా ఘటన అనంతర పరిణామాలపై చర్చించేందుకే సొహైల్‌ను పిలిపించినట్టు పాక్‌ పేర్కొంది. భారత్‌లో తమ...

read more
‘పాక్‌.. మాకు అత్యంత ప్రియమైన దేశం’

‘పాక్‌.. మాకు అత్యంత ప్రియమైన దేశం’

పాకిస్తాన్‌ తమకు ఎల్లప్పుడూ ప్రియమైన దేశమేనని సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ వ్యాఖ్యానించారు. త్వరలోనే పాకిస్తాన్‌ ఆర్థికంగా బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమ్రాన్‌ ఖాన్‌ వంటి నాయకులతో పలు కీలక అంశాల్లో భాగస్వామ్యమయ్యేందుకు తమ దేశం ఎదురుచూస్తోందంటూ పాక్‌...

read more
దుబాయ్‌లో పర్యటించిన తొలి పోప్‌

దుబాయ్‌లో పర్యటించిన తొలి పోప్‌

చరిత్రాత్మక పర్యటన కోసం దుబాయ్‌లో అడుగుపెట్టిన క్రైస్తవ మత గురువు పోప్‌ ఫ్రాన్సిస్‌కు ఘన స్వాగతం లభించింది. ఆదివారం రాత్రి దుబాయ్‌ చేరుకున్న పోప్‌కు మిలటరీ పరేడ్‌తో అధికారులు ఆహ్వానం పలికారు. దీంతో దుబాయ్‌లో పర్యటించిన తొలి పోప్‌గా పోప్‌ ఫ్రాన్సిస్‌కు చరిత్రకెక్కారు....

read more
గోడకు నిధులిస్తే.. డ్రీమర్లకు గడువిస్తా

గోడకు నిధులిస్తే.. డ్రీమర్లకు గడువిస్తా

అమెరికాలో కొనసాగుతున్న షట్‌డౌన్‌కు ముగింపు పలికేందుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రాజీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. డెమొక్రాట్లు మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి ఆమోదం తెలిపితే, దాదాపు 7 లక్షల మంది డ్రీమర్లకు(బాల్యంలోనే అమెరికాకు అక్రమంగా వచ్చినవారు)...

read more