Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ధోని ముంగిట మరో ఘనత..!

ధోని ముంగిట మరో ఘనత..!

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని మరో ఘనత ఊరిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో పదిహేడు వేల పరుగుల మార్కును చేరడానికి ధోనికి ఇంకా 33 పరుగులు అవసరం. ఆస్ట్రేలియాతో రాంచీ వేదిక జరుగనున్న మూడో వన్డేలో ధోని ఈ ఫీట్‌ను చేరే అవకాశం ఉంది. ఇప‍్పటివరకూ ధోని అంతర్జాతీయ...

read more
అద్భుతం… 500వ విజయం

అద్భుతం… 500వ విజయం

సమష్టి ప్రదర్శన కనబర్చిన భారత్‌ జామ్తా మైదానంలో సాధారణ లక్ష్యాన్ని కాపాడుకుంది. మంగళవారం జరిగిన రెండో వన్డేలో కోహ్లి సేన 8 పరుగుల స్వల్ప తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 48.2 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ విరాట్‌...

read more
నిరీక్షణ ముగిసేనా?

నిరీక్షణ ముగిసేనా?

బ్యాడ్మింటన్‌లోని అతి పురాతన టోర్నమెంట్‌లలో ఒకటైన ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలకు నేడు తెరలేవనుంది. 2001లో పుల్లెల గోపీచంద్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత మళ్లీ ఈ మెగా ఈవెంట్‌లో భారత క్రీడాకారులకు టైటిల్‌ లభించలేదు. 2015లో సైనా నెహ్వాల్‌ మహిళల...

read more
నిదాహస్‌ ట్రోఫీయే నాకు బుద్ధి చెప్పింది : శంకర్‌

నిదాహస్‌ ట్రోఫీయే నాకు బుద్ధి చెప్పింది : శంకర్‌

చివరి ఓవర్లో అదరగొట్టి ఆస్ట్రేలియా విజయానికి అడ్డుకట్టవేసిన టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ ఈ తరహా ప్రదర్శనకు కారణం గతేడాది జరిగిన నిదాహస్‌ ట్రోఫీ ట్రోఫియేనని అభిప్రాయపడ్డాడు. ఆ టోర్నీ వల్లే తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చాడు. మంగళవారం...

read more
ఎందుకు సహకరించలేదు?

ఎందుకు సహకరించలేదు?

అవినీతి వ్యతిరేక కార్యకలాపాలపై దర్యాప్తులో సహకరించనందుకు ఐసీసీ ద్వారా రెండేళ్ల నిషేధానికి గురైన శ్రీలంక దిగ్గజం సనత్‌ జయసూర్య వ్యవహారంలో మరో స్టార్‌ మహేల జయవర్ధనే స్పందించాడు. క్రికెట్‌పై అభిమానంతోనే శిక్షను అంగీకరిస్తున్నానన్న జయసూర్య వ్యాఖ్యలను తప్పు పట్టిన అతను.....

read more
ఏమీ చేయలేం: కోహ్లి

ఏమీ చేయలేం: కోహ్లి

ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను భారత్‌ చేజార్చుకున్న సంగతి తెలిసిందే. రెండో టీ20లో ఆసీస్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఫలితంగా విరాట్‌ కోహ్లి నేతృత‍్వంలో భారత జట్టు స్వదేశంలో తొలిసారి సిరీస్‌ను కోల్పోయింది. దీనిపై కోహ్లి...

read more
సిక‍్సర్‌ కొట్టి సెల్యూట్‌ చేశాడు..!

సిక‍్సర్‌ కొట్టి సెల్యూట్‌ చేశాడు..!

వెస్టిండీస్‌తో నాల్గో వన్డేలో ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జాస్‌ బట్లర్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. 77 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సర్లతో 150 పరుగులు సాధించాడు. ఫలితంగా తన వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరును సాధించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది....

read more
ప్రభుత్వానికే వదిలేద్దాం: కపిల్ దేవ్‌

ప్రభుత్వానికే వదిలేద్దాం: కపిల్ దేవ్‌

త‍్వరలో ఇంగ్లండ్‌ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌లో దాయాది పాకిస్తాన్‌తో భారత క్రికెట్‌ జట్టు ఆడాలా.. వద్దా అనే నిర్ణయాన్ని కేంద్ర ప‍్రభుత్వానికే వదిలేద్దామని దిగ్గజ బౌలర్‌ కపిల్‌ దేవ్‌ పేర్కొన్నాడు. పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ పాక్ జట్టుతో టీమిండియా ఆడాలా వద్దా...

read more
ఎలాంటి ఆందోళన అవసరం లేదు: ఐసీసీ

ఎలాంటి ఆందోళన అవసరం లేదు: ఐసీసీ

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతో సంబంధాలను తెంచుకోవాలని కోరుతూ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) రాసిన లేఖపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) స్పందించింది. శుక్రవారం సమావేశమైన సీఓఏ.. పాక్‌తో మ్యాచ్‌ ప్రస్తావన లేకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతో...

read more
ఆ సాహసం భారత్‌ చేస్తుందా?: గంగూలీ

ఆ సాహసం భారత్‌ చేస్తుందా?: గంగూలీ

ఇక పాకిస్తాన్‌తో భారత్‌ ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్‌లు ఆడే అవకాశం దాదాపు మూసుకుపోయినట్లేనని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ పేర్కొన్నాడు. పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగకపోవచ్చనే అభిప్రాయన్ని వ్యక్తం చేశాడు. ‘ పుల్వామా...

read more