Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రామ మందిరం నిర్మిస్తాం

రామ మందిరం నిర్మిస్తాం

స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తిచేసుకునే 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారత్‌’ కలను సాకారం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఆ పార్టీ సోమవారం 75 వాగ్దానాలతో లోక్‌సభ ఎన్నికలకు మేనిఫెస్టోను ప్రకటించింది. 75వ స్వాతంత్య్ర వేడుకలు...

read more
కేటీఆర్‌ జోర్దార్‌

కేటీఆర్‌ జోర్దార్‌

‘ఇవి దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు. బీజేపీకి ఓటేస్తే ప్రధాని మోదీకి, కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్‌గాంధీకి లాభం చేకూరుతుంది. కానీ టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే తెలంగాణకు లాభమని’ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం...

read more
అధికారంలోకి వస్తే పరీక్ష ఫీజులు ఎత్తివేస్తాం

అధికారంలోకి వస్తే పరీక్ష ఫీజులు ఎత్తివేస్తాం

సార్వత్రిక ఎన్నికలకు తొలి విడత పోలింగ్‌ సమయం సమీపిస్తున్నవేళ ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు అనేక హామీలను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యువతను ఆకర్షించే విధంగా పథకాలను రూపొందిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే.. కేంద్ర ప్రభుత్వ...

read more
‘బాలాకోట్‌’తో మళ్లీ అధికారం!

‘బాలాకోట్‌’తో మళ్లీ అధికారం!

నరేంద్ర మోదీ రెండోసారి ప్రధాని అయ్యేందుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని తాజా సర్వేలో తేలింది. ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 279 సీట్లు గెలుచుకుని సాధారణ మెజారిటీతో వరసగా రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని టైమ్స్‌ నౌ–వీఎంఆర్‌ సర్వే తెలిపింది. పాకిస్తాన్‌...

read more
పవన్‌కు అలీ పంచ్..

పవన్‌కు అలీ పంచ్..

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు సినీ నటుడు, వైకాపా నేత అలీ పంచ్ వేశారు. అలీ కష్టాల్లో ఉన్నపుడు అన్ని విధాలుగా ఆదుకున్నామనీ అలాంటి వ్యక్తులు నమ్మించి మోసం చేశారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు అలీ కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశంపై అలీ స్పందిస్తూ, తాను ఈ ఎన్నికల ప్రచారంలో పవన్‌...

read more

మళ్లీ వస్తా.. రెండు రోజులుంటా..

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివా రం సాయంత్రం సీఎం కేసీఆర్‌ నిర్మల్‌ వచ్చారు. జిల్లాకేంద్రంలో ని ఎల్లపెల్లి క్రషర్‌రోడ్డులో గల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరిన ఆయన సరిగ్గా సాయంత్రం...

read more

విడగొట్టేవారితో దీదీ దోస్తీ

తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. భారత్‌ను విడగొట్టాలనీ, దేశంలో ఇద్దరు ప్రధానులు ఉండాలని చెప్పేవారితో మమత చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక...

read more
బీజేపీ మ్యానిఫెస్టో

బీజేపీ మ్యానిఫెస్టో

లోక్‌సభ ఎన్నికలకు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా వరాల జల్లుతో బీజేపీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ సోమవారం పార్టీ సంకల్ప పత్రం ఆవిష్కరించారు. బీజేపీ తన మ్యానిఫెస్టోలో రామమందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు వంటి గత...

read more
ఎన్నికల ఫలితాల  లెక్కింపుపై సుప్రీం కీలక ఉత్తర్వులు

ఎన్నికల ఫలితాల లెక్కింపుపై సుప్రీం కీలక ఉత్తర్వులు

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 50 శాతం వీవీప్యాట్‌ యంత్రాల స్లిప్పులను లెక్కించాలని దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నియోజకవర్గంలో 5 ఈవీఎంల వీవీప్యాట్‌ స్లిప్‌లను లెక్కించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ప్రతి...

read more
అప్పుడే ఆయనకు పూనకం వస్తుంది!

అప్పుడే ఆయనకు పూనకం వస్తుంది!

మాములుగా బాగానే ఉంటారు కానీ, ఎన్నికల సమయంలోనే పూనకం వచ్చినవాడిలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఊగిపోతారని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్‌ పవర్‌ ధ్వజమెత్తారు. తమ పార్టీ నేతలపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం మోదీ పనిగా పెట్టుకున్నారని, ఈ నెల 10న ఆయన బారామతికి...

read more