Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అమెరికాలో మరో భారతీయుడిపై దాడి

అమెరికాలో మరో భారతీయుడిపై దాడి

అగ్రరాజ్యంమైన అమెరికాలో మారో దారుణం చోటుచేసుకుంది. రీసెంట్ గా ఓ ముస్లిం భారతీయుడిపై జారిగిన ఘటన మరువకముందే మరో భారతీయుడిపై దుండగులు కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళితే గుజరాత్‌కు చెందిన హస్‌ముఖ్ పటేల్(24) మూడు సవత్సరాల క్రితం అమెరికాకు వెళ్ళాడు. అయితే అట్లాంటాలోని ఒక...
అఖిల ప్రియ వలనే అందరి బతుకులూ ఇలా అయ్యాయి – శిల్పా రెడ్డి

అఖిల ప్రియ వలనే అందరి బతుకులూ ఇలా అయ్యాయి – శిల్పా రెడ్డి

భూమా నాగిరెడ్డి బతికి ఉన్నంత వరకూ నంద్యాల అభివృద్ధి పథంలోనే నడిచిందని, అఖిల ప్రియ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పరిస్థితి మరింతగా దిగజారిందని శిల్పా మోహన్ రెడ్డి ఆరోపించారు. రాజకీయ పరంగా తనకు, భూమాకు మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, ఎన్నో సమస్యల విషయమై, నంద్యాల ప్రజల...
సినారె అంత్యక్రియలు దగ్గరుండి జరిపించిన కెసిఆర్

సినారె అంత్యక్రియలు దగ్గరుండి జరిపించిన కెసిఆర్

ప్రముఖ కవి, సాహితీ దిగ్గజం సినారె అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యాయి. ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాల మధ్యజరిగాయి . ఈ అంతిమ సంస్కారాలకు కేసీఆర్ తో పాటు మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు,...
బ్యూటీషియన్ సూసైడ్ కి, ఎస్సై మరణానికి లింకేంటి ?

బ్యూటీషియన్ సూసైడ్ కి, ఎస్సై మరణానికి లింకేంటి ?

హైదరాబాద్ లో బ్యూటీషియన్ శిరీష మృతి మరో కీలకమలుపు తిరిగింది. ఆమె చనిపోవడానికి కారణాన్ని తెలుసుకుంటున్న పోలీసులుకు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్ గా చనిపోయిన కుక్కునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు, శిరీష ఆత్మహత్యకు సంబంధం ఉన్నట్లు వార్తలు...
పాకిస్తాన్ తీవ్రవాదుల దేశం – మొత్తం మీద ఒప్పుకున్న చైనా

పాకిస్తాన్ తీవ్రవాదుల దేశం – మొత్తం మీద ఒప్పుకున్న చైనా

తమ దేశీయులను ఇద్దరిని పాకిస్థాన్ లో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, ఆ తర్వాత హత్య చేసిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే చైనాకు అసలైన తత్వం బోధపడుతోంది. పాకిస్థాన్ తీవ్రవాదులకు అడ్డా అని, అక్కడ చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టులను తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని చైనా అధికార మీడియా...