Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రముఖ కవి, సాహితీ దిగ్గజం సినారె అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యాయి. ఫిలింనగర్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాల మధ్యజరిగాయి . ఈ అంతిమ సంస్కారాలకు కేసీఆర్ తో పాటు మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులు హజరయ్యారు. అంతకు ముందు సినారె పార్థివదేహానికి సారస్వత పరిషత్ నుంచి మహాప్రస్థానం వరకు అంతిమయాత్రను నిర్వహించారు.