Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రెండు దశాబ్దాల పాటు పరుగుల వరద పారించిన సచిన్ ప్రపంచవ్యాప్తంగా అశేష అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సచిన్ బ్రెజిల్ లో జరిగే ఒలంపిక్స్ వద్ద సందడి చేస్తున్నాడు. భారత్ తరుపున గుడ్ విల్ అంబాసిడర్ సచిన్ హాజరైనారు. అక్కడ ఉన్న క్రీస్ట్ ది రీడ్ మర్ విగ్రహం వద్ద ఫోటో దిగిన సచిన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. భారత్ ఇన్ని పథకాలు గెలవాలి.. అన్నట్లు లేదూ సచిన్ ఫోజు.