Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

పచ్చిమిర్చి తరుగు- ఒక చెంచా; జీలకర్ర పొడి- ఒక చెంచా
కరివేపాకు- ఒక రెమ్మ ; కొత్తిమీర తరుగు – ఒక కప్పు
ఉప్పు- తగినంత; మజ్జిగ- రెండు కప్పులు

తయారీ: రాగిపిండిలో ఒక కప్పు నీరు కలపాలి. ఈ ద్రవాన్ని అరలీటరు మరుగుతున్న నీటిలో పోసి అడుగు పట్టకుండా గరిటెతో కలుపుతూ ఐదారు నిమిషాల సేపు ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మజ్జిగ, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు కలపాలి. రుచి ఇనుమడించాలంటే కొద్దిగా నిమ్మరసం కలుపుకోవచ్చు. ఇది ఎండాకాలం వేసవి తాపాన్ని తగ్గించడానికి బాగా పనికొస్తుంది.