Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

manmohansingh_505_080213090853

 మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలు గురువారం సమావేశమయ్యారు. దిగ్విజయ్‌ సింగ్‌, రఘువీరా, కేవీపీ, కొప్పుల రాజు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.