Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఉత్తరప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి స్వాతి సింగ్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చల్లో నిలుస్తున్నారు. బీ ది బీర్ అనే లగ్జరీ బార్ ప్రారంభానికి వెళ్లడంతో ఆమె పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా మంత్రి అయిన స్వాతి స్యయంగా మద్యానికి ప్రచారం కల్పించడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కాగా ఆమెని ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాధ్ వివరణ అడిగినట్లు తెలుస్తోంది.

దీనిపై స్వాతి సింగ్ స్పదించారు.ముఖ్యమంత్రి తన ని వివరణ అడిగిన మాట వాస్తవమే అని అన్నారు. కానీ నేను వివరణ ఇచ్చేందుకు ఎలాంటి సమాధానం లేదు. తాను ప్రస్తుతం ఇంతకూ మించి ఏమీ మాట్లాడలేనని స్వాతి సింగ్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రే కాదు మొత్తం కాషాయ దళం స్వాతి సింగ్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.