Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మెదక్ జిల్లాలో స్కూలు బస్సును రైలు ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలిలో తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు