Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అనిల్‌ కుంబ్లే కోచ్‌ పదవిలో కొనసాగేందుకు ససేమీరా అంటున్నాడా?. తాజా సమాచారం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. చాంపియన్స్‌ ట్రోఫి ముగిసిన తర్వాత కోచ్‌ బాధ్యతల నుంచి తాను తప్పుకుంటానని బీసీసీఐకు చెప్పినట్లు తెలిసింది. దీంతో టోర్నీ అనంతరం మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కోచ్‌ పగ్గాలు చేపడతాడని తెలిసింది.

అయితే, సీఓఏ మాత్రం కుంబ్లేనే కోచ్‌ పదవిలో కొనసాగాలని కోరుతున్నట్లు సమాచారం. కాగా, కోహ్లీ, కుంబ్లేల మధ్య మనస్పర్దలను తొలగించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఇంగ్లాండ్‌కు వెళ్లింది.