Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఐపీఎల్-7లో భాగంగా నేడు ఒక మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ లో జరిగే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ తో ఢిల్లీ తలపడనుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ను సోనీ మ్యాక్స్, సోనీ సిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి.