Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

హైదరాబాద్: దళితుల ఉప ప్రణాళిక, రిజర్వేషన్ల అమలు, పథకాల అమలుపై సమీక్ష సమావేశం జరుగుతుంది. సమీక్ష సమావేశంలో జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి వినోద్ అగర్వాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.