Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

‘అతడెవర్నీ మోసం చేయలేదు’

‘అతడెవర్నీ మోసం చేయలేదు’

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-2019లో ‘మన్కడింగ్‌’ తీవ్ర వివాదం రేపిన విషయం తెలిసిందే. రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ను రవిచంద్రన్‌ అశ్విన్‌ మన్కడింగ్‌ విధానం ద్వారా ఔట్‌ చేశాడు. దీంతో అశ్విన్‌ క్రీడా స్పూర్తి మరిచాడంటూ ఐపీఎల్‌ అభిమానులు, మాజీ...

read more
భారత క్రికెట్‌కు ఫ్యూచర్‌ స్టార్‌ అతడే!

భారత క్రికెట్‌కు ఫ్యూచర్‌ స్టార్‌ అతడే!

రిషభ్‌ పంత్‌ ఎదగడానికి ఎక్కువ అవకాశాలివ్వాలని, అతడు భారత క్రికెట్‌ భవిష్యత్‌ ఆశాకిరణమని ముంబై ఇండియన్స్‌ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ అన్నారు. ఐపీఎల్‌లో ఆదివారం జరిగినన ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాడు రిషభ్‌ పంత్‌ 27 బంతుల్లో 78 పరుగులు చేసి...

read more
ఐపీఎల్‌ ఆటగాళ్లకు ఆ అవకాశం కల్పించండి

ఐపీఎల్‌ ఆటగాళ్లకు ఆ అవకాశం కల్పించండి

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన పెంచాలని పలు రంగాల ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. రాజకీయ, సినీ, క్రీడా, సామాజిక, వినోద రంగాల ప్రముఖులను ట్యాగ్‌ చేస్తూ ప్రధాని వరస ట్వీట్లతో పాటు ప్రత్యేక బ్లాగ్‌...

read more
పుల్వామా బాధిత కుటుంబాలకు సీఎస్‌కే విరాళం

పుల్వామా బాధిత కుటుంబాలకు సీఎస్‌కే విరాళం

భారత క్రికెటర్లు ఇప్పటికే ఒక మ్యాచ్‌ ఫీజు మొత్తాన్ని పుల్వామాలో అమరులైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు అందజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) కూడా అలాంటి పనే చేయబోతోంది. తమ సొంతగడ్డపై జరిగే తొలి మ్యాచ్‌లో టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన...

read more
భారత్‌ ఖేల్‌ ఖతం

భారత్‌ ఖేల్‌ ఖతం

ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు కథ ముగిసింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన టీమిండియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా గురువారం చైనీస్‌ తైపీతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2–3తో పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్‌లో...

read more
మిస్టర్ కోహ్లీ.. వరల్డ్‌ కప్‌ను గెలవడం అంత ఈజీ కాదు

మిస్టర్ కోహ్లీ.. వరల్డ్‌ కప్‌ను గెలవడం అంత ఈజీ కాదు

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సుతిమెత్తని హెచ్చరిక చేశారు. అదీకూడా ఐసీసీ ప్రపంచ కప్ 2019కు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ద్రవిడ్ హెచ్చరించాడు. వచ్చే ప్రపంచ కప్‌ను గెలవడం అంత సులభం కాదని ఆయన తేల్చిచెప్పారు. గత...

read more
జవాన్ల కుటుంబాలను ఆదుకున్న ఐపీఎల్‌ జట్టు

జవాన్ల కుటుంబాలను ఆదుకున్న ఐపీఎల్‌ జట్టు

ఇటీవల జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో వీర మరణం పొందిన సీఆర్పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలను ఐపీఎల్‌ జట్టు కింగ్స్‌ పంజాబ్‌ ఆదుకుంది. పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందిన ఐదుగురు జవాన్ల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 25 లక్షలను విరాళంగా అందజేసింది. ఈ చెక్కులను...

read more
ఇప్పటికీ ఆ స్థానం ధోనిదే..

ఇప్పటికీ ఆ స్థానం ధోనిదే..

చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) సారథి ఎంఎస్‌ ధోనిపై ఆ జట్టు ప్రధాన కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. గతేడాది ఐపీఎల్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని జట్టుకు ఎన్నో విజయాలను అందించాడని గుర్తు చేశాడు. దీంతో ఈ సీజన్‌లో కూడా అతడిని అదే...

read more
గంభీర్‌కు పద్మశ్రీ ప్రదానం

గంభీర్‌కు పద్మశ్రీ ప్రదానం

రాష్ట్రపతి భవన్‌లో శనివారం పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌దానం చేశారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు. గంభీర్‌తో పాటు భారత ఫుట్‌బాల్‌ జట్టు...

read more
ఫేవరెట్లుగా సైనా, సింధు

ఫేవరెట్లుగా సైనా, సింధు

సొంతగడ్డపై జరగనున్న ఇండియా ఓపెన్‌ బ్యా డ్మింటన్‌ టోర్నీలో స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, పీవీ సింధు ఫేవరెట్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ నెల 26 నుంచి ఏప్రిల్‌ 3 వరకు జరిగే ఈ టోర్నీలో రెండుసార్లు విజేత సైనా ఐదోసీడ్‌గా, 2017 చాంపియన్‌ సింధు రెండో సీడ్‌గా పోటీపడనున్నారు....

read more