కెనడాలో వైఎస్సార్కు ఘన నివాళి
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్థంతి సందర్భంగా కెనడాలోని మిస్సుసాగా ప్రాంతంలో వైఎస్సార్సీపీ అభిమానులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కెనడా ఎన్ఆర్ఐ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి డాక్టర్ జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా...
read moreఆ వీసా నిబంధనలు కఠినతరం!
ప్రస్తుతం అమెరికాలో అత్యధికమంది ప్రవాసులు నివసించేది హెచ్-1బీ వీసాపైనే. మారిన పరిస్థితులు, నిబంధనల కారణంగా ఆ వీసాపై ఉద్యోగం చేస్తున్న వారందరి పరిస్థితి దినదిన గండంగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉండటమే కాదు, ఏకంగా శాశ్వత పౌరసత్వం పొందడానికి ఉన్న ఏకైక మార్గం...
read moreవెంకయ్యను ఘనంగా సన్మానించిన తెలుగు సంఘాలు
చికాగో: చికాగో వేదికగా భారతీయ గొప్పతనాన్ని చెప్పాల్సి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇదే వేదికగా వివేకానందుడు భారతీయ ధర్మం ఏమిటో చాటి చెప్పారని గుర్తు చేశారు. భారతీయ ధర్మం అన్ని మతాలను గౌరవిస్తుందని వెంకయ్యనాయుడు అన్నారు....
read moreనాడు రాజ ప్రాసాదంలో నేడు 2 గదుల్లో.
ఏడుతరాలపాటు హైదరాబాద్ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నిజాం నవాబుల వారసుడు ఆయన! ఫ్రాన్స్లో పుట్టి లండన్లో విద్యాభ్యాసం చేసి.. స్వదేశానికి వచ్చి భాగ్యనగరం నడిబొడ్డున 400 ఎకరాల పచ్చటి ప్రకృతి నడుమ నిర్మించిన చిరాన్ ప్యాలెస్లో విలాసవంతమైన జీవితం గడిపారు! కానీ.. డబ్బు, ఆస్తి...
read moreచికాగోలో తెలుగు విద్యార్థి మృతి.. ‘ఆట’ సహాయం
చికాగో : నగరంలో నాగరాజు అనే తెలుగు విద్యార్థి రైలు ప్రమాదంలో మృతిచెందాడు. నేపర్విల్లే వద్ద రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కుమారుడి మరణవార్తతో అతని కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. కాగా మృతుడి కుటుంబానికి సహాయం చేయటానికి ‘‘అమెరికా తెలుగు...
read moreవీసా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వేటు
ఇంటర్నెట్ డెస్క్: వీసా నిబంధనలు, నేరాలకు పాల్పడటం, వలస నిబంధలను ఉల్లంఘించిన వారిపై అమెరికా వేటు వేసింది. సుమారు 300కి పైగా విదేశీయులను ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్(ఐసీఈ) అరెస్టు చేసింది. ఇందులో ఆరుగురు భారతీయులు కూడా ఉన్నారు. అమెరికాలో ఉన్న ఇండియానా,...
read moreయాదాద్రి జిల్లా వాసికి ఆస్ట్రేలియాలో కీలక పదవి
యాదాద్రి జిల్లా వాసికి ఆస్ట్రేలియాలో కీలక పదవి యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వెళ్లి ఆస్ట్రేలియాలో స్థిరపడిన సాయిని రాజ్కుమార్ విక్టోరియా రాష్ట్రప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. తాళ్లగూడానికి చెందిన ఆయన, 2008లో ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్బోర్న్లో న్యాయవిద్య...
read moreతెలుగువ్యక్తికి అమెరికాలో ఫొటోగ్రఫీ అవార్డు
ఫొటోజర్నలిస్టు తమ్మా శ్రీనివాసరెడ్డి ఎంపిక అమరావతి, ఆగస్టు 30: ఫొటోగ్రఫీ రంగంలో ఎనలేని సేవ చేసిన వారికి బహూకరించే ప్రతిష్ఠాత్మక హానరరీ ఎక్సలెన్స్ ఐయూఎ్సఎఫ్ అవార్డు, తెలుగు ఫొటో జర్నలిస్టు తమ్మా శ్రీనివాసరెడ్డిని వరించింది. ప్రపంచం మొత్తంలో నలుగురిని మాత్రమే ఎంపిక...
read moreచైనా మొబైల్ మేకర్ హవేయికి ఆస్ట్రేలియా భారీ షాక్!
సిడ్నీ: చైనీస్ మొబైల్ మేకర్ హవేయికి ఆస్ట్రేలియా ప్రభుత్వం షాకిచ్చింది. మొబైల్ మేకింగ్లో దిగ్గజ సంస్థగా ఉన్న హవేయి టెక్నాలజీస్ కో లిమిటెడ్పై నిషేధం విధించింది. దేశంలో 5జీ మొబైల్ నెట్వర్క్ ఏర్పాటు కోసం హవేయి నుంచి పరికరాలను దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించింది. విదేశీ...
read moreహజ్ యాత్రికులకు సేవలందిస్తున్న జగన్ అభిమానులు
మక్కా : ముస్లింల పవిత్ర హజ్యాత్ర ఆదివారం ప్రారంభమైంది. భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 లక్షలకుపైగా ముస్లింలు సౌదీ అరేబియాకు చేరుకున్నారు. హజ్ యాత్రికులందరూ ఆదివారమే మక్కాలో ప్రార్థనలు చేసి అక్కడి నుండి అరాఫత్కు బయలుదేరారు. సోమవారం అరాఫత్లో బసచేసి ప్రార్థనల...
read more