తల్లి పాదాలే శరణు!
మనకూ, భగవంతుడికీ మధ్య అడ్డుగా నిలిచేది మనస్సు. జీవుడి స్థాయిలో దాన్ని ‘మనస్సు’ అంటే, దేవుడి స్థాయిలో దాన్ని ‘మాయ’ అంటారు. అటు నుంచి చెప్పాలంటే దేవుడు, మాయ, జీవుడు. ఇటు నుంచి చెప్పాలంటే జీవుడు, మనస్సు, దేవుడు! ఈ మనస్సు మంచి కంటే ఎక్కువగా చెడు వైపే మళ్ళుతుంది. సాధారణంగా...
read moreనమో బ్రహ్మచారిణీ!
దధానా కర పదాభ్యాం అక్షమాలా కమండలూ దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్య నుత్తమా శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండవరోజున (గురువారం) శ్రీ భ్రమరాంబిక అమ్మవారు ‘బ్రహ్మచారిణి’ అలంకారంలో దర్శనమిస్తారు. నవదుర్గ రూపాల్లో ద్వితీయ రూపిణియైున బ్రహ్మచారిణీ...
read moreవరదాయిని గాయత్రి!!
నవరాత్రుల్లో మూడో రోజున విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకూ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన గాయత్రీదేవి ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ, పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన...
read moreనల్లనయ్య గడ్డం కింద తెల్లని మచ్చ ఏమిటి?
తిరుమల ఆలయంలో కొలువైన శ్రీనివాసుడు తొమ్మిది అడుగుల నిలువెత్తు భారీ విగ్రహం. నల్లని మేనిఛాయతో నిగనిగలాడుతూ ఉండే సౌందర్యం. తిరునామధారి అయిన ఆ నల్లనయ్య గడ్డం మీద బెత్తెడంత తెల్లని మచ్చ కనిపిస్తుంది. అది కర్పూరం. అరచేతి నిండా కర్పూరం తీసుకుని స్వామి గడ్డం కింద అ ద్దుతారు....
read moreసేవకు వేళాయెరా!
కొలిచెడివారికి కొంగుబంగారంగా భాసిల్లే కనకదుర్గమ్మ సన్నిధిలో జరిగే లక్షకుంకుమార్చన, శ్రీచక్రార్చన, చండీహోమాల్లో భక్తులు పాల్గొని ఆనందపరవశులవుతారు. అమ్మవారికి నిత్యం అలంకరించే వస్త్రాలను భక్తులు తమ చేతుల మీదుగా అందించేందుకు ఈ సేవను ప్రవేశపెట్టారు. ప్రతిరోజు...
read moreదేవీ అలంకారాలు
శరన్నవరాత్రి మహోత్సవాలలో మూడవ రోజు గురువారం కనకదుర్గమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. సకల మంత్రాలకు మూల శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్త్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు...
read moreశివలింగం ఇంటిలో ఉండవచ్చా?
శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోకూడదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి శివలింగాన్ని ఇంటిలో ఉంచుకోవడం వల్ల ఎలాంటి దోషం ఉండదు. అలంకరణ కోసం, సద్భావన కోసం పెట్టుకునే ప్రతిమలకు ఆరాధనలు, నైవేద్యాలు చేయనక్కర్లేదు. అయితే ఒక్కసారి పూజించిన విగ్రహాన్ని మాత్రం...
read moreఅన్నింటికీ మూలం మన హృదయమే
ఆదిమ అపోస్తలులైన పేతురు, యోహాను ఎక్కడికెళ్లినా తమ వెంట ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, ఆదరణను తీసుకెళ్లేవారు. వారి సాంగత్యంలో ప్రజలు ఎంతో ఆదరణ పొందేవారు, వాళ్ళు స్పర్శిస్తే చాలు ప్రజలు పరిశుద్ధాత్మపూర్ణులయ్యేవారు. వారినోట ప్రజల కోసం ఎప్పుడూ శాంతి, సాంత్వన, సహృదయపూరితమైన...
read moreజవాబుదారీ భావన లేకనే ఈ అనర్థాలు
శాస్త్రవిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా, ఎందుకోగానీ రోజురోజుకూ సమాజంలో చెడులు, దుర్మార్గాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎక్కడో ఒకచోట ఏదో ఒక అకృత్యం వెలుగు చూస్తూనే ఉంది. ఒకమనిషి మరోమనిషిపై ఏదో ఒకరూపంలో చేస్తున్న దాడి మానవత్వానికే సవాలుగా నిలుస్తోంది. మహిళలు, వృద్ధులు,...
read moreవరలక్ష్మి వ్రతకథ చెప్పేదిదే..
సృష్టిలోని ప్రతి అంశానికీ ఒక ‘లక్షణం’ ఉంటుంది. సూర్యుడికి వెలుగు, గాలిలో ప్రాణం, చంద్రుడి వెన్నెల, నీటిలో రసత్వం...వంటివి. వీటితో పాటు కంటి చూపు, చెవి వినికిడి- ఇలా ఉన్న లక్షణాలే ఆయా అంశాలకు శక్తులు. ఈ లక్షణాల్ని ఏ ఒక్కరూ కృత్రిమంగా సృష్టించలేరు. ఇవన్నీ ప్రాకృతిక...
read more